కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు అన్ని పరీక్షలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతితోపాటు ఇంటర్ ప్రథమ, ద్వితియ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాస్ అయినట్లేనని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 6.3 లక్షల […]
కరోనా లాక్ డౌన్ వల్ల కఠిన పరిస్థితులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ లో మాత్రమే ఫలితాలను విడుదల చేసారు. విద్యార్థులు హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీని నమోదు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసే ఉదేశ్యం లేదని ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. తెలంగాణా, తమిళనాడు ప్రభుత్వాలు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటనతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అనగా జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో […]
ఏపీ ప్రగతికి సంబంధించి వైఎస్ జగన్ మరో అడుగు వేశారు. వివిధ వర్గాలతో మేథోమథనం జరపాలని నిర్ణయించారు. ఈనెల 25 నుంచి ప్రారంభించబోతున్నారు. తన ఏడాది పాలనపై సమీక్షా సమావేశాలుగా వాటిని నిర్వహించబోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. మే 30న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, జూన్ 8న క్యాబినెట్ బాధ్యతలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో మే […]
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. జూలై 10 నుంచి 15 వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. కరోనా కారణంగా పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ హిందీ ఒక పేపర్, ఇతర సబ్జెక్టులు రెండు పేపర్ల చొప్పున మొత్తం 11 పేపర్లు ఉండగా.. వాటిని ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. జూలై 10వ తేదీన ఫస్ట్ లాగ్వేంజ్, 11న సెకండ్ లాగ్వేజ్, 12న ఇంగ్లీష్, 13న గణితం, […]