గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్లో సాకారం చేసే దిశ వైసీపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు నిత్యం ప్రజలకు సరళతరమైన సేవలు ఎలా అందించాలన్న అంశంపైనే సాగుతున్నట్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో ఓ వినూత్న విధానం ద్వారా గ్రామ స్వరాజ్యానికి నాంధి పలికిన సీఎం వైఎస్ జగన్.. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ సేవను అక్కడ నుంచే […]
నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. ప్రజలు ఏమనుకుంటారో అన్న కనీస సృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. మహానాడులో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ‘‘అన్నదాత వెన్ను విరిచిన జగన్ సర్కార్’’ అనే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో ‘ప్రభుత్వాలు నిరంతరం ఉంటాయి. గత ప్రభుత్వాల విధానాలను ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు‘ అంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ విధానాలు ఏమిటయ్యా.. అంటే […]
కరోనా మహమ్మరి పంజా విసురుతూ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కార్ ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులుపెట్టిస్తోంది. వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. పరిశ్రమలకు కూడా జగన్ సర్కార్ అదే అండను ఇస్తోంది. నిన్న పంట పెట్టుబడి కోసం దాదాపు 50 లక్షల రైతులకు నేరుగా వారి ఖాతాల్లో 2800 కోట్ల రూపాయలు జమ చేసిన వైసీపీ సర్కార్ తాజాగా రాష్ట్రంలో చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు కష్టకాలంలో ఆర్థిక […]
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నదే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ విద్యా వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పడి మొదటి ఏడాది నుంచే విద్యా వ్యవస్థలో సమూలాగ్రం శుద్ధి చేసే పని చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, కార్పొరేట్ కాళాశాల్లో అడ్మిషన్లపై పరిమితి విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక సెక్షన్లో గరీష్టంగా 40 మంది విద్యార్థులు […]
రేషన్ కార్డులో చేర్పులు మార్పులకు వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్ కారణంగా గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియను నిలిపి వేయగా తాజాగా తిరిగి ప్రారంభించింది. కుటుంబాల్లోని పిల్లల పేర్లు కార్డు లో చేర్చడానికి, అదేవిధంగా కొత్తగా వివాహమైన భార్యాభర్తలు నూతన కార్డు పొందేందుకు అవకాశం కలిగింది. ఇప్పటికే నూతన కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. గత ఏడాది నవంబర్ లో వైయస్సార్ నవశకం సర్వే […]
ఆంధ్రప్రదేశ్ లో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ వాటిని జెట్ స్పీడ్ తో అమలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి జిల్లాకు ఇద్దరూ జాయింట్ కలెక్టర్ లు ఉండగా వారి సంఖ్య మూడుకు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా వారికి స్పష్టంగా పని విభజన, బాధ్యతలు అప్పగించింది. రోజుల వ్యవధిలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాజాగా ఈ రోజు అమలు చేసింది. రాష్ట్రంలో 13 […]