దేశంలో నమోదువుతున్న 70 శాతం కరోనా వైరస్ కేసులు కేవలం 19 జిల్లాల్లోనే నమోదవుతున్నాయని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 50 శాతానికి పైగా ముంబాయి, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, థానే నగరాల్లోనే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక తీవ్రత ముంబాయి నగరంలో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అధికంగా ఉన్న 19 జిల్లాలు ఇవే… ముంబాయి (మహారాష్ట్ర) ఢిల్లీ (ఢిల్లీ) అహ్మదాబాద్ (గుజరాత్) చెన్నై […]
ఒకపక్క దేశ వాణిజ్య రాజధాని ముంబాయి తో సహా మహారాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు రాజకీయంగా కాస్తా ఊరట లభించింది. ప్రభుత్వం కొవిడ్-19 నియంత్రణ చర్యలు చేపడుతున్న ఈ తరుణంలో ఎటువంటి రాజకీయ అనిశ్చితి కి తావులేకుండా.. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర శాసనమండలి ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరుతూ గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు […]