కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన రైల్వే సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ నెల నుంచి వలస కార్మికులు, కూలీల తరలింపునకు శ్రామిక్ రైళ్లు, ఉన్నత శ్రేణి ప్రయాణికులకు ఏసీ రైళ్లును నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా నాన్ ఏసీ రైళ్లను కూడా నడపాలని నిర్ణయించింది. వచ్చె నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా నాన్ ఏసీ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు అనుమతిలేని వారు ఈ రైళ్లలో […]
కేంద్ర నిధులు వాడుకోవటం గురించి చంద్రబాబునాయుడు కూడా బుద్ధులు చెప్పేస్తున్నారు. కేంద్రప్రభుత్వం నుండి డబ్బులు వస్తే వైసిపి వాళ్ళు ప్రచారం చేసుకోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. కేంద్రం నిధులేమిటో వైసిపి నేతల ప్రచారం ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. అసలు హోలు మొత్తం మీద చంద్రబాబు బాధేమిటో అర్ధం కావటం లేదు. ఒకవేళ చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా కేంద్రప్రభుత్వం నిధులతో వైసిపి నేతలు ప్రచారం చేసుకున్నారనే అనుకుందాం. అడగాల్సింది బిజెపి నేతలు కదా ? మధ్యలో చంద్రబాబుకు ఏమిటి సంబంధం […]
కరోనా వైరస్ విషయంలో మొదట్లో కేంద్రప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే జనాల కొంపముంచుతోందా ? అంటే అవననే సమాధానం వస్తోంది అందరి దగ్గర నుండి. ఒకసారి కాస్త చరిత్రను చూస్తే కేంద్ర నిర్లక్ష్యం స్పష్టంగా అర్ధమవుతుంది. అప్పట్లోనే కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే జనాలు ఇపుడింత అవస్తలు పడాల్సిన అవసరం ఉండేది కాదేమో అని అనిపిస్తోంది. ఇంతకీ కేంద్రం నిర్లక్ష్యం ఏమిటి ? ఏమిటంటే చైనాలోని వూహాన్ లో మొదటి కేసు బయటపడింది 2019, డిసెంబర్ 31వ తేదీన. […]