నేటి నుండి దేశంలో లాక్డౌన్ 4.0 అమలులోకి వస్తుంది.అయితే ప్రపంచంలో ఒక ప్రాంతానికి లాక్డౌన్ కొత్తేమీ కాదు. క్రీస్తుశకం 78లో ఆనాటి భారత చక్రవర్తి కనిష్కుడు స్థాపించిన సాకా సామ్రాజ్యం విస్తరించిన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ప్రతి ఏటా ” న్యేపీ డే ” పేరిట లాక్డౌన్ పాటించే చిత్రమైన సాంప్రదాయం ఉంది. ఇండోనేషియా మొత్తం మీద 90 శాతం ముస్లిం జనాభా ఉండగా, హిందువులు మెజారిటీగా ఉండే బాలి ద్వీపంలో ఈ సాంప్రదాయం కొనసాగుతుండడం విశేషం.ఇక […]
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా వ్యాప్తించిన కరోనా వైరస్ ఇప్పటికే వేలమందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే పలు దేశాలు అనేక చర్యలు చేపట్టాయి. దేశాలకు దేశాలే లాక్ డౌన్లు ప్రకటించాయి. రవాణ వ్యవస్థలను స్థంబింప చేశాయి. అయితే అప్పటికే అన్ని దేశాల్లోకి అడుగు పెట్టిన కరోనా వైరస్ కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక్కటే మార్గం అని గ్రహించిన ప్రభుత్వాలు ప్రకటనల రూపంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇండోనేషియా […]