పూర్వం రాజుల తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వేగులను పెట్టుకునేవారు. వారి నుంచి వచ్చే సమాచారంపైనే ఆధారపడకుండా మారువేషంలో ప్రజల్లోకి వెళ్లి విచారించేవారు. ప్రజల అభిప్రాయాలు, అభీష్టాలకు అనుగుణంగా పాలన సాగించేవారు. ఈ తరహాలనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఈబీసీ నేస్తం అనే సరికొత్త పథకానికి ఆమోదముద్ర పడింది. ఇది అగ్రవర్ణ పేదలకు సంబంధించిన పథకం. ఎన్నికల సమయంలో చెప్పకపోయినా.. ఈ పథకాన్ని సీఎం […]
ప్రజా స్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలకమే. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాని కన్నా ప్రతిపక్ష పార్టీకే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ్యతను ఎంత చక్కగా నిర్వహిస్తారనే దానిపై ప్రతిపక్ష పార్టీ భవిష్యత్, ప్రజల మద్ధతు ఆధారపడి ఉంటుందనేని ఎన్నో మార్లు రుజువైంది. 2019 ఎన్నికల్లో జగన్ మరోమారు రుజువు చేశారు. ఇప్పుడు టీడీపీ వంతు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో […]
నిబంధనలను సరళతరం చేస్తూ, విధివిధానాల్లో లోపాలను సవరిస్తూ వీలైనంత మేరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తాజాగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం బట్టి తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగన్న చేదోడు, జగన్న వసతి దీవెన వంటి నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం […]
గత టిడిపి హయాంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపి ఫైబర్ గ్రిడ్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను మంత్రి వర్గం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్కమిటీ నివేదిక అందజేసింది. […]