వైసీపీ విజయపరంపర కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదేననేలా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శాసన సభ్యుల కోటాలో భాగంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పత్రాలు ఇచ్చారు. వైసీపీ తరఫున సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్భాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నిసాలు ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 175 ఎమ్మెల్యేలు ఉన్న […]
పంచాయతీ ఎన్నికల అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్ల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తూ నిమ్మగడ్డ చేస్తున్న వ్యాఖ్యలకు, టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే.. ఏకగ్రీవాలు మనకు అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్కుమార్ అధికారులకు చెబుతున్నారు. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అది అధికారుల వైఫల్యమేనంటూ కొత్త భాస్యం చెబుతున్నారు. నాయకత్వం […]