కరోనా మహమ్మారి రోజు రోజుకి భారత్ దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే దేశంలో వ్యాధి సోకిన వారి సంఖ్య 2,56,611 కి చేరుకోగా అందులో 7,135 మంది చనిపోయారు. ఇక వ్యాధి నుండి బయటపడినవారి సంఖ్య చూస్తే 1,24,095 గా ఉంది. ప్రస్తుతానికి ప్రపంచంలో కరోనా కేసుల విషయంలో భారత్ 5వ స్థానంలో ఉన్నా […]
బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ICMR రాష్ట్రాలకు సరఫరా చెసిన కోవిడ్ -19 యాంటీబాడీ టెస్ట్ కిట్లను రెండు రోజుల పాటు వాడటం మానేయాలని కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ప్రకటన జారీ చేసింది. గువాంగ్జౌ వాండ్ఫో బయోటెక్ మరియు జుహై లివ్జోన్ డయాగ్నోస్టిక్స్ అనే ఈ రెండు చైనా కంపెనీల నుండి రాష్ట్రాలకు అందిన కిట్లను ఉపయోగించడం మానేసి వెంటనే తిరిగి […]
ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిస్థాయి అక్షర యుద్ధం జరుగుతోంది. మీడియా మొత్తం ఏకపక్షంగా అధికార పక్షంపై ప్రతిరోజూ, ప్రతినిత్యం యుద్ధం చేస్తోంది. మీడియా ప్రతిపక్ష పార్టీ తరపున యుద్ధం చేస్తోంది. మీడియా ఎందుకు ప్రతిపక్షాన్ని భుజాన వేసుకుని మోస్తోందో లేక అధికార పక్షంపై అక్షర యుద్ధం చేస్తోందో ప్రజలకు తెలుసు. అయినా యుద్ధం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగు మీడియా ఒక ప్రధాన వార్త ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు పలు దేశాలనుండి […]
కరోనా పై పోరు సలుపుతున్న ప్రస్తుత అపత్కాలంలోనూ నకిలీ, నాణ్యతలేని పరికరాల బెడద తప్పడం లేదు. మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. లాక్ డౌన్ విధించుకుని అన్ని విధాలా నష్టపోతున్నాయి. కష్టనష్టాలను ఎదుర్కొంటూ ప్రజలు కరోనా పై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపారస్తుల అత్యాశ కరోనా పై పోరాటానికి తాత్కాలికంగా బ్రేకులు వేస్తోంది. కరోనాను నియంత్రించాలంటే గరిష్టంగా పరీక్షలు […]
చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి అని చెప్పిన గంటల వ్యవదిలోనే తెలుగు తముళ్ళు లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తుంది. చంద్రబాబుకి పుట్టిన రోజు కానుక గా ప్రభుత్వం పై గోబెల్స్ ప్రచారానికి పూనుకున్నారు. ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షల్లో రోజుకు 17,500 మందికి పరీక్షలు చేసి, దేశంలోనే 2వ స్థానంలో ఉన్న కేరళను వెనక్కి నెట్టి ఆంద్రప్రదేశ్ ఆ స్థానం కి ఎగబాకటంతో మొన్నటివరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు […]
ఇప్పటి వరకూ రెండు నుండి మూడు రోజులు పడుతున్న కరోనా అనుమానితుల టెస్ట్ రిపోర్ట్స్ నేటి నుండి అత్యంత వేగంగా పది నిమిషాల్లో రిపోర్ట్స్ రానున్నాయి . ఇందుకోసం దక్షిణ కొరియా నుండి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ప్రత్యేక ఛార్టర్ ఫ్లయిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది . కాగా సీఎం వైఎస్ జగన్ ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ఈ టెస్ట్ కిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు . ఈ ర్యాపిడ్ […]
మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మన దేశంలో వైరస్ వ్యాప్తి ఇతర దేశాల్లో కన్నా తక్కువగా ఉంది. మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల లో తెలంగాణ కన్నా , ఏపీ లో తక్కువగానే ఉంది. అయినా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా అందరినీ చుట్టుముట్టడంతో ఎవరినీ వారు కాపాడుకునేందుకు శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు, […]