తెలుగుదేశం పార్టీని కుదిపేసేలా మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో చిక్కుకుని విలవిలలాడుతున్న నేతలకు తోడు మరి కొందరికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక […]
తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూ కుంభకోణాల్లో మొదటి స్థానంలో అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కాగా. రెండో అతిపెద్ద స్కాం విశాఖలో జరిగిన భూ అక్రమాలు. ఈ రెండు కుంభకోణాలపై వైసీపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇవ్వగా.. కోవిడ్ కారణంగా విశాఖ భూ కుంభకోణంపై ఆగిపోయిన సిట్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఆదివారం సిట్ చైర్మన్ విజయ్కుమార్, సభ్యులు అనూరాధ, భాస్కరరావులతో […]
అమరావతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ స్పీడ్ పెంచుతోంది. బాధ్యులను బయటకు లాగుతోంది. ల్యాండ్ పూలింగ్ స్కామ్ బండారం బయటపెడుతోంది. ఆక్రమంలో పలువురు రెవెన్యూ అధికారుల పాత్రను గుర్తించింది. ఇప్పటికే ఒక డిప్యూటీ కలెక్టర్ ని అరెస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ఆరుగురు తహశీల్దార్ల పాత్రపై కూడా కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో నివసిస్తున్న ఓ రెవెన్యూ అధికారి ల్యాండ్ ఫూలింగ్ పథకంలో పెద్ద […]
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని పేరిట జరిగిన భూ కుంభకోణంపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే రాజధాని పేరిట జరిగిన అక్రమాలను సిట్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. తాజాగా ఈ భూకుంభకోణంలో మొదటిసారిగా ఓ అధికారిని సిట్ బృందం అరెస్టు చేసింది. ఆంద్రప్రదేశ్ సి.ఆర్.డి.ఏ డిప్యుటి కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన మాధురీని విజయవాడలోని తన నివాసంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని అనంతరం రిమాండుకు తరలించారు. 2016లో రాజధాని ప్రాంతంలో […]
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను తేల్చేందు వైఎస్సార్సీపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలోని సిట్ మొదట అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై ఫోకస్ పెట్టింది. అమరావతిలో జరిగిన భు కుంభకోణాలపై ఇటీవల వరకూ చర్చ జరిగిన నేపథ్యం.. ప్రభుత్వమే అక్రమాలు జరిగాయని చెప్పిన పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసమే సిట్ మొదట అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై దృష్టిపెట్టినట్లుంది. విచారణలో […]
ఎక్కడికైనా వెళ్లొచ్చు..ఎవరినైనా ప్రశ్నించొచ్చు !! రాష్ట్రం మొత్తం సిట్ పరిధిలోకే !!! రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న అరాచకాలు అక్రమాలు అంటూ తేల్చేందుకు ఆఫీసర్ నరసింహకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తాడు. నాకు ఒట్టి బాధ్యతలలే కాదు..అధికారాలు కావాలి .ఎక్కడికైనా వెళ్లేందుకు, ఎవరినైనా ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలి..ఎందుకు ? ఏమిటి?? అని అడగొద్దు అని ఏసీపీ నరసింహ కండిషన్ పెడతాడు…”సరే లెవయ్యా నీకు ఏం కావాలంటే అదిస్తాను. దుమ్మురేపేయ్ అంటాడు సీఎం..ఇక నరసింహ టీమ్ రంగంలోకి దిగి ఒకొక్కడికి తుప్పు రేగ్గొడుతుంది…ఇదంతా […]