తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పే సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నారు. తన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినీ బాలతో సహా వైఎస్సార్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమైందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే అనుచరులతో కలసి ఆమె విజయవాడకు చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తన […]
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు షాక్ ఇచ్చారు. సోమవారం శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం నిర్వహించిన టీడీఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీలు అందరూ తప్పని సరిగా హాజరుకావాలని స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు సమావేశానికి గౌర్హాజరవడంతో చంద్రబాబుతోపాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. Read Also: మండలికి మంగళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం టీడీపీ ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, […]
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకింత బాధను కలిగిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేసేందుకు పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్రలే ఇందుకు నిదర్శనం. శాసనమండలిలో పార్టీల కోసం రాయలసీమ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు ప్రాంతాల అభివృద్ధిలో తీవ్ర ప్రభావం చూపనుంది. రాయలసీమలో హైకోర్టు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో రాయలసీమ వాసులంతా ఉబ్బితబ్బిబ్బయిపోయారు. అయితే ఇందుకు అన్ని పార్టీల నుంచి మద్దతు ఉంటుందని ఊహించారు. కాగా ఇందుకు భిన్నంగా […]
ఆంద్రప్రదేశ్ శాశన మండలిలో తెలుగుదేశానికి షాక్ తగిలింది. ఈ రోజు ఉదయం మండలి ప్రారంభం అవ్వకముందే తెలుగుదేశం మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామ చేశారు, మరొక సభ్యురాలు శమంతకమణి సభకు హాజారు కాలేదు. ఇది ఇలా ఉంటే సాయంత్రానికి తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఊహించని షాక్ ఇచ్చారు. ఏపి శాసన మండలిలో రూల్ నెంబర్ 71పై ఛైర్మెన్ ఎం.ఏ షరీఫ్ ఓటింగ్ పెట్టగా అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 మంది […]