త్వరలో జరగనున్న T20 ప్రపంచకప్ కోసం టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు BCCI గట్టిగానే కృషి చేస్తుంది. ఒకపక్క వరుస మ్యాచ్ లు పెట్టడమే కాకుండా కుర్రాళ్ళకి ఛాన్సులిస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్లు ఆడటానికి టీం ఇండియా సిద్ధమైంది. నేడు జూన్ 9న ఫిరోజ్షా కోట్లా మైదానంలో రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి T20 జరుగనుంది. అయితే ఈ సిరీస్ కి ఎక్కువగా కుర్రాళ్లతో కూడిన జట్టుని ఎంపిక చేశారు. […]
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత తొమ్మిది నెలలుగా విశ్రాంతి పేరుతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్లకి భారత సెలెక్టర్లు అవకాశం కల్పించి పరీక్షించారు. వీరిలో మిగతా ఇద్దరి కంటే ఎక్కువగా ధోనీ స్థానంలో ఈ ఏడాది జనవరి వరకూ రిషబ్ పంత్కి వరుసగా అవకాశాలు దక్కాయి. కానీ అతను జట్టు యాజమాన్యం అంచనాల మేర రాణించలేకపోయాడు.ఈ […]
తొలి వన్డేలో కమిన్స్ బౌలింగ్లో కంకషన్కు గురై వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడి తొలి వన్డేలో ఫీల్డింగ్కు దిగలేదు.వాంఖేడే వన్డేలో పంత్ స్థానంలో తాత్కాలిక వికెట్ కీపర్ గా రాహుల్ బాధ్యతలు నిర్వర్తించాడు. నిన్నటి రెండో వన్డే మ్యాచ్లో పూర్తి స్థాయి వికెట్కీపర్గా రాహుల్ను తీసుకోగా అద్భుత కీపింగ్ తో ఆకట్టుకున్నాడు.స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగులో ముందుకొచ్చి భారీ షాట్ కు ప్రయత్నించగా క్షణకాలంలో రెగ్యులర్ కీపర్ వలె మెరుపు స్టంపింగ్తో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ […]
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ముగిసిన మరుసటి రోజు బెంగళూరు నుండి నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు బయలుదేరుతుంది.ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచ కప్పు సన్నాహకంగా అన్ని విభాగాలను పటిష్టం చేయడం పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టారు. గత శ్రీలంక సిరీస్ లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చిన కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు […]