ప్రజాస్వామ్య దేశాల్లో అధికారం లెజిస్లేచర్(చట్టసభలు), ఎగ్జిక్యూటివ్(అధికార యంత్రాంగం), జ్యుడీషరీల(న్యాయవ్యవస్థ) మధ్య విభజితమై ఉంటుంది. ఈ మూడు వ్యవస్థల పనితీరును ఓ కంట కనిపెట్టే వ్యవస్థే… ప్రెస్ అండ్ మీడియా. దీన్నే మనం ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తుంటాం. అయితే కొన్ని మీడియా యాజమాన్యాల తీరుతో ఫోర్త్ ఎస్టేట్ కాస్త తన ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. అదేకానీ జరిగితే మిగిలిన మూడు వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదం లేకపోలేదు….! రాజకీయ, తత్వవేత్తయిన ఎడ్మండ్ బుర్కే 1787లో బ్రిటన్ […]
కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన ప్రింట్ మీడియాను కేంద్రప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటి (ఐఎన్ఎస్) విజ్ఞప్తి చేసింది. కరోనా దెబ్బకు ప్రింట్ + ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా కుదేలైన విషయం అందరికీ తెలిసిందే. మీడియా ప్రధాన ఆదాయ వనరైన ప్రకటనలు తగ్గిపోవంటతో మీడియా ఆదాయం దాదాపు పడిపోయినట్లే లెక్క. అందుకనే మీడియా యాజమాన్యాలు ఖర్చును తగ్గించుకోవటంలో భాగంగా స్టాఫ్ ను తగ్గించుకుంటున్నాయి. ఇదే విషయాన్ని ఐఎన్ఎస్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కు లేఖలో […]
తెలుగు మీడియాకు కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఓవైపు ఆర్థిక మాంధ్యపు ఛాయలతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మీడియా సంస్థలకు ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ కావడంతో కకావికలం కావాల్సి వస్తోంది. బడా మీడియా సంస్థలు కూడా పీకల్లోతు కష్టాలతో దివాళా దిశగా సాగుతున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా డిజిటల్ మీడియాకు కూడా ఇలాంటి సమస్యలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. దాంతో 2005 తర్వాత అనూహ్యంగా పెరిగిన మీడియా రంగం పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడు అత్యంత […]
డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతమైన తర్వాత వార్తా పత్రికల పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది..! ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు కరోనా రూపంలో న్యూస్ పేపర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే దక్కన్ క్రానికల్, ఆంద్రభూమి పత్రికలు ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేయగా…ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు పేజీల సంఖ్యను తగ్గించుకున్నాయి. రానున్న కాలంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తే పేపర్లన్నీ నిలిచిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు….! కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. డిజిటల్, ఎలక్రానిక్ మీడియా […]