జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. మూడో కూటమి ద్వారానో లేదా ఏదైనా పార్టీ ద్వారానో ప్రత్యామ్నాయ శక్తి రూపుదాల్చుతుందనే చర్చ సాగుతోంది. అయితే ఇవీన్న కేవలం చర్చలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కూటమి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్, […]
అయిదేళ్ళ కోసారి ఓటు వేసే అవకాశం వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్యాలెట్ పేపర్పై ఉన్న అభ్యర్ధుల్లో ఎవరో ఒకరికి ఓటు వేసి హమ్మయ్య ఓటును సద్వినియోగం చేసేసుకున్నాం అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ సదరు అభ్యర్ధులు ఎవ్వరూ నచ్చకపోతే.. అప్పుడు వేరే ఆప్షన్లేక ఉన్న వాళ్ళలో ఎక్కువ నచ్చినోళ్ళకే వేసేసి ఊరుకునే వారు. కానీ 2013 నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. బ్యాలెట్ పేపర్లో నోటా (నన్ ఆఫ్ ది అబౌ)ను ఏర్పాటు చేయడం […]