అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఠలాచార్య సినిమాలని గుర్తుకు తెచ్చాడని బీజేపీ నేత సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. చనిపోయిన 20 ఏళ్ల తర్వాత కూడా విఠలాచార్య ఇంకా గుర్తున్నాడంటే ఆయన నిజంగా గ్రేట్. 50 సినిమాలని డైరెక్షన్ చేసిన ఆయన చదివింది మూడో తరగతే. కానీ పల్లె ప్రజలకి ఏం కావాలో బాగా చదువుకున్నాడు. కర్నాటకలోని ఉడిపి సమీపంలోని ఉదయవర గ్రామంలో 1920లో పుట్టాడు. తండ్రి ఆయుర్వేదం డాక్టర్. విఠలాచార్య స్కూల్కి వెళ్లకుండా నాటకాలు వేసేవాడు. తండ్రికి […]
ప్రస్తుతం దేశంలో కొంత మందినే లక్ష్యంగా చేసిన పౌరసత్య సవరణ చట్టం భవిష్యత్లో అందరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన వైస్సార్సీపీ అధ్యుక్షుడు వైఎస్ జగన్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన తెలంగాణ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో విద్యార్థులపై పోలీసులు చేపట్టిన లాఠీ చార్జి అమానుషమన్నారు. కాల్పులు జరపడాన్ని ఖండించారు. […]
జాతి పిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్లో సాకారమవుతోంది. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటను ఏపీలో జగన్ సర్కార్ ఆచరణలో చూపిస్తోంది. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రజలకు సమర్థవంతంగా పాలన అందించేందుకు ప్రతి రెండు వేల మందికి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు ప్రత్యేకంగా శాఖను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఈ శాఖ పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు ఏపీ […]