జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కుమార్కు బీజేపీ ఎసరు పెడుతోందా..? బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చువాలని భావిస్తోందా..? అంటే అవుననేలా జరుగుతున్న పరిణామాలు ద్వారా తెలుస్తోంది. ఇటీవల బిహార్లో జేడీయూ, బీజేపీ కలసి పోటీ చేశాయి. 243 సీట్లు గల బిహార్లో జేడీయూ 43, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చినా.. ముందుగా అనుకున్న ప్రకారం నితీష్కుమార్కే సీఎం పీఠం దక్కింది. పైకి చెప్పకున్నా.. బీజేపీ నేతలు ఈ పరిణామంపై అసంతృప్తిగానే […]
కలగూరగంప రాజకీయాలంటూ కొన్నేళ్ల క్రితం కూటమి ప్రభుత్వాలను కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బీహార్ని చూస్తే అవి ప్రస్ఫుటం అవుతాయి. ఏపీ అసెంబ్లీలో 3 పార్టీలున్నాయి. తెలంగాణా అసెంబ్లీలో కూడా అంతే. కానీ ఇప్పుడు బీహార్ లో ఏకంగా 12 పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ కూడా గెలిచారు. దాంతో ఇక్కడ అధికారం పంచుకోవడం అంత సులువు కాదు. అందులోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాకి ఒక్క సీటు తేడాలో ఆగిపోయిన బీజేపీ తన బలాన్ని నిరూపించుకునే […]
బిహార్ ఎన్నికల్లో నడుస్తోన్న పొత్తు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా పోటీ చేస్తుండగా ఎల్ జె పి.. జేడీయూతో విభేధించి ఒంటరిగా పోటీలో నిలిచింది. మూడు దశల్లో జరగాల్సిన బిహార్ ఎన్నికల్లో తొలి దశ పూర్తయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్ ప్రచారం సాగుతోంది. ఆయ పార్టీల రాజకీయ నాయకుల విమర్శలు, ప్రకటనలతో బిహార్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఎల్ జె పి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ […]
బీహార్ రాజకీయాలలో బిజేపీ,ఆర్జేడీ,జేడీయూ పార్టీలదే ప్రధాన పాత్ర.వీటిలో ఏ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన రాజ్యాధికారం దక్కుతుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి..కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మిత్రుల కలిసి బరిలోకి దిగిన జేడీయూ,బీజేపీ శత్రువుల వలె పరోక్షంగా కత్తులు దూసుకుంటున్నాయి. ప్రస్తుతం బీహార్ ఎన్నికలలో ప్రధానంగా పోటీ రెండు కూటముల మధ్య కేంద్రీకృతమై ఉంది. వీటిలో మొదటిది తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ఒకటి కాగా,నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే రెండవది. 2015 ఎన్నికలలో […]
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన దశలో రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.గత కొంత కాలంగా అధికార ఎన్డీయే సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కూటమి చీలికకు దారి తీసింది. తొలుత సీఎం నితీశ్ కుమార్ పాలనపై ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ విమర్శల పర్వానికి దిగడంతో మొదలైన అభిప్రాయభేదాలు తీవ్రరూపం దాల్చాయి.కోవిడ్ -19 నియంత్రణ,వరద సహాయక చర్యలు, వలస కార్మికుల సంక్షోభం మరియు ఉపాధి […]
శాసన మండలి ఎన్నికల వేళ బీహార్లో ఆర్జేడీకి భారీ ఎదురుదెబ్బ బీహార్లో శాసన మండలి ఎన్నికలకు ముందు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార జనతాదళ్ యునైటెడ్(జెడియు)లో చేరారు. దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్సీలున్న ఆర్జేడీ బలం మూడుకు పడిపోయింది. ఆర్జేడీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ నాయకుడు రఘవాన్ష్ ప్రసాద్ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. […]
ప్రచారాన్ని ప్రారంభించిన రాజకీయ పార్టీలు-నేడు అమిత్ షా డిజిటల్ ర్యాలీ బీహార్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ రాష్ట్రంలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల వ్యూహలతో ముందుకు వెళ్తున్నారు. బిజెపి తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిజిటల్ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ నాయకుల్లో ఆత్రుత మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జెడియు అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి […]
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జెడియు బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ తన తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. తానూ ఏ పార్టీలోనూ చేరబోనని, తన జీవితంలో మిగిలిన సమయాన్ని మొత్తాన్ని బీహార్ అభివృద్ధికే వెచ్చిస్తానని తెలిపారు. బిహార్ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని ఆయన అభిప్రాయ పాడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీతో సంభంధం లేకుండా “బాత్ బీహార్ కీ..” పేరుతొ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల […]