చిరు వ్యాపారులది గొప్ప సేవ అని సీఎం జగన్ ప్రశంసించారు. చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో చూశానన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలాంటి వడ్డీ భారం లేకుండా, లక్షల కుటుంబాలను ఆదుకున్నామని అన్నారు. హస్త కళాకారులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా, రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు, గత ఆర్నెల్లకు రూ.15.96 కోట్ల […]
తోపుడు బండ్లు, రోడ్ల పక్కన, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై పండ్లు, కూరగాయలు, టీ, టిఫిన్లు విక్రయిస్తూ తమకు తాము ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు చేసేది వ్యాపారం కాదని, సమాజ సేవ అని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఈ రోజు చిరు వ్యాపారులకు వడ్డీ లేMýంండా పది వేల చొప్పన రుణం ఇచ్చే జగనన్న తోడు పథకం మూడో విడతను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. బటన్ నొక్కి 5.10 […]
చిరు వ్యాపారులు, పాడి రైతులకు సున్నా వడ్డీకే పది వేల రూపాయల రుణం అందించే జగనన్న తోడు పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. దాదాపు పది లక్షల మంది లబ్ధిదారులకు పది వేల రూపాయల చొప్పున వేయి కోట్ల రూపాయల రుణం ఎలాంటి పూచికత్తు లేకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తోంది. వారం పది రోజుల్లో దరఖాస్తుదారులు బ్యాంకు ఖాతాల్లో పది వేల రూపాయలను జమ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ […]
ఎన్నికల ప్రణాళికను పార్టీలు విడుదల చేయడమే తప్ప దానిని పట్టించుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో కనిపించలేదు. మ్యానిఫెస్టోలో చెప్పడం తప్ప వాటిని అమలు చేస్తారనే ధీమా ఓటర్లలో కూడా కనిపించేది కాదు. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ విపక్షంలో ఉండగా తాను చెప్పిన మాటలకు కట్టుబడి సాగుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తనకు మ్యానిఫెస్టో అంటే ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని చెప్పినట్టుగానే సాగుతున్నారు. తాను చెప్పిన మాటను ఆచరించే పనికి […]
వినూత్నమైన సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి పూచికత్తు, వడ్డీ లేకుండా చిరు వ్యాపారులకు పది వేల రుణం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీని అమలు చేయబోతున్నారు. జగనన్న తోడు పేరుతో అమలు చేసే అ పథకం కేవలం చిరు వ్యాపారులకే గాక .. పాడి, గొర్రెలు, మేకల పెంపకందార్లుకు కూడా అర్హులుగా చేర్చారు. అర్హుల నుంచి ప్రస్తుతం వాలంటీర్లు దరఖాస్తులు […]
సంక్షేమం, అభివృద్ధి జోడు చక్రాలు మాదిరిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్న యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అర్హులైన చిరు వ్యాపారులకు పది వేల రూపాయల రుణం పూచికత్తు, వడ్డీ లేకుండా జగన్ సర్కార్ అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన వారి నుంచి […]
సంకల్పంతో విజయం సిద్ధిస్తుందంటారు. ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా గట్టి సంకల్పం పట్టినట్టున్నారు. తాను ఇచ్చిన హామీల అమలు వాయిదా వేసేందుకు కరోనా వల్ల ఏర్పడి ఆర్థిక ఇబ్బందుల రూపంలో అనేక కారణాలు ఉన్నా ఆ దిశగా ఆలోచించకుండా ప్రజా నాయకుడుగా ప్రజల వృదయాల్లో నిలిపోతున్నారు. గత ప్రభుత్వంలో పాలకులు బీద ఆరుపులు, బేల మాటలు మాట్లాడని రోజు లేదంటే అతిశయోక్తికాదు. కానీ నేడు ఇలాంటి మాటలకు తావులేదు. చెప్పిన మాట.. తప్పకుండా అమలు చేయాలనే […]