మన దేశంలో, రాష్ట్రాలలో ఒక్కోసారి ప్రభుత్వాలు కూలడం, అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది పలు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రం ప్రభుత్వానికి గండం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విపక్షంలో ఉన్న బీజేపీ అధికారం కోసం చూస్తుంది. ఇలాగే గతంలోనూ బీజేపీ పలు […]
ఓ వ్యక్త్తి రైల్వే శాఖ నుంచి రావాల్సిన 35 రూపాయల కోసం ఐదేళ్లు పోరాటం చేసి సాధించాడు. రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే 2017 జూలై 2న రాజస్థాన్ కోటా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఏప్రిల్ లోనే టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తన ప్రయాణం వాయిదా పడటంతో ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని డబ్బులు మినహాయించుకుని మిగిలినవి వెనక్కి వస్తాయి. అయితే సుజీత్ […]
ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అనేకమంది అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీల అవస్థలు చెప్పడానికి మాటలు సరిపోవు. ఆకలితో బాధపడుతూ, కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్నారు.స్వస్థలాలకు చేరుకోవాలని నడిచి వెళ్తూ మరికొందరు ఆకలికి తాళలేక మార్గమధ్యంలో చనిపోయారు కూడా. దాంతో స్వస్థలాలకు చేరుకోవడానికి కొందరు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలా స్వస్థలాలకు చేరుకోవాలని ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ముగ్గురు విద్యార్థులు లాక్ డౌన్ నిబంధనలు […]
రాజకీయాలనందు చంద్రబాబు మార్క్ రాజకీయం వేరయా అని భవిష్యత్తులో ఆయన రాజకీయ బాటని కేస్ స్టడిగా చూసుకునే విదంగా తయారయ్యారు 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు గారు. రాజకీయాల్లో ఆయన మ్యానేజ్ చేసినట్టుగా వ్యవస్థలను మరొకరు మ్యానేజ్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లో, అన్ని పార్టీల్లో చంద్రబాబు కోసమే పనిచేసే వ్యక్తులు వేళ్లూనుకుపోయి స్లీపర్ సెల్స్ మాదిరి ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం అయినా , ఎవరా వ్యక్తులు అనేది తలపండిన […]
“రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను అమరావతి తెచ్చాను. నన్ను చూసి రైతులు భూములిచ్చారు..” ఇదీ చంద్రబాబు మాట. మళ్లీ అంతలోనే “రైతులు భూములిచ్చింది..చంద్రబాబుకి కాదు. ప్రభుత్వానికి ఇచ్చారు. నామీద కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు..” ఈ రెండూ ఒకే సభలో. కొన్ని నిమిషాల వ్యవధిలోనే. “విశాఖని నేనే అభివృద్ధి చేశా.. నేను విశాఖకి వ్యతిరేకం కాదు..” ఇది కూడా చంద్రబాబు మాటలే. మళ్లీ కొన్ని సెకన్లకే “అమరావతిని చంపేయాలని చూస్తున్నారు. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. జై […]
రాష్ట్రానికి మూడు రాజధానులపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. చిరంజీవి పేరుతో శనివారం నాటి ప్రకటనకు భిన్నంగా తెల్ల కాగితంపై ఆదివారం మరో ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. Read Also: చిచ్చు పెట్టిన చిరంజీవి, ఇప్పుడిప్పుడే చల్లారేనా? దీనిని ఖండిస్తూ చిరంజీవి వాయిస్ మెసేజ్ను విడుదల చేశారు. […]