గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మునుపటి ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. నిన్న పోలింగ్ రోజున ఓటింగ్ మందకొడిగా సాగడం, పోలింగ్ సిబ్బంది ఓటర్లు లేక నిద్రించే పరిస్థితి రావడంతో గ్రేటర్ చర్రితలోనే అతి తక్కువ పోలింగ్ నమోదవుతుందనే ప్రచారం సాగింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా గ్రేటర్లో తక్కువ పోలింగ్ జరగబోతోందంటూ హోరెత్తించింది. ఓటర్లను బద్ధకస్తులంటూ, బాధ్యతలేని వారంటూ తిట్టిపోసింది. తక్కువ పోలింగ్ జరుగుతుందేమోనన్న అంచనాతో రాజకీయ పార్టీల నేతలు కూడా ఓట్లు […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల లోపు క్యూలో ఉన్న వారందరిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్పేట డివిజన్ మినహా మిగతా 149 డివిజన్లలో పోలింగ్ ముగిసింది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరగనుంది. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్పై ఆంక్షలు […]
ఓటు వజ్రాయుధం లాంటిదంటారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల తల రాతలను వారే రాసుకునేందుకు భారత రాజ్యాంగం ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడంలో హైదరాబాద్వాసులు మునుపటి పంథానే అవలంభిస్తున్నారు. తమ కన్నా గ్రామీణ ప్రజలే పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందు ఉంటారని మరోసారి హైదరాబాద్వాసులు రుజువు చేయబోతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ […]
గ్రేటర్ హైదరాబాద్ను ఏలేవారిని నిర్ణయించే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన గ్రేటర్ పోలింగ్ నిదానంగా జరుగుతోంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్లకు వస్తున్నారు. 150 డివిజన్లలో 1123 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని గ్రేటర్ ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు సరాసరి 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గాజుల రామారంలో అత్యల్పంగా 1.67 శాతం నమోదైంది. 2016 ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో సరాసరి 45 శాతం మేర పోలింగ్ నమోదైంది. […]