దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకావం ఉందంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించగా.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆ ఆందోళనలు తగ్గేలా ఢిల్లీ ఎయిమ్స్ ఎపిడిమాలజీ విభాగం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎన్ని వేవ్లు వచ్చినా ఇకపై ప్రమాదం ఉండదని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. అయితే నాలుగో వేవ్ రాదని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో వచ్చిన రోగనిరోధక శక్తి వల్ల ఇకపై […]
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న కారణాలను కనుగునేందుకు ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. బాధితుల రక్తంలో లెడ్ హెవీ మెటల్ (సీసం), నికెల్ నమూనాలు ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్కు ప్రాథమికంగా గుర్తించడంతో.. వైద్యులు, అధికారులు ఆ దిశగా తమ పరిశోధనను ప్రారంభించారు. ఆహారం, పాలు, నీళ్ల ద్వారా బాధితుల దేహాల్లోకి సీసం, నికెల్ మూలకాలు వెళ్లే అవకాశం ఉందని ఎయిమ్స్ పేర్కొనడంతో.. ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్యశాఖను పర్యవేక్షిస్తున్న ఆళ్లనాని […]
ఏలూరులో అంతుచిక్కని వ్యధి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు పరిసితులు కనిపిస్తున్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురికావడానికి కారణాలు ఏమిటన్న అంశంపై వైద్యాధికారులు తమ పరిశోధనలను విస్తృతం చేశారు. కోవిడ్ కాదని వైద్యులు ఇప్పటికే ప్రకటించగా.. అంటు వ్యాధి కూదని తేల్చారు. బాధితుల రక్త నమూనాల్లో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్థాలు ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. బ్యాటరీల్లో వాడే లేవీ హెడ్ మెటల్ ఆహారం, నీళ్లు, పాల ద్వారా బాధితుల శరీరంలోకి వచ్చినట్లు […]