గుజరాత్ లోని ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రెండు నెల్లుగా మధ్యాహ్న భోజనం మానేశారు. అదేమంటే దళిత మహిళ వండుతున్న వంట తినమని సమాధానమిచ్చారు. ఈ విషయలో పిల్లలను, వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి స్కూలు యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోర్బీ జిల్లా సోఖ్డా గ్రామంలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు పిల్లలు జూన్ 16 నుంచి మధ్యాహ్న భోజనం తినడం లేదు. స్కూల్లో మొత్తం 153 మంది పిల్లలుండగా […]