కరోనా వచ్చి రెండేళ్లయింది. కానీ ఇంకా దానిపట్ల ఉన్న భయం పోలేదు. దేశం, విదేశాల్లో కరోనా మరణాలు, కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ల ద్వారా కరోనాను అంతమొందించవచ్చని అనుకున్నారు కానీ.. సాధ్యపడలేదు. వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అందుకే బూస్టర్ డోస్ ను వేయాలని ప్రతిపాదించింది కేంద్రం. తొలుత 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును అందించింది. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంత నగదు చెల్లించి బూస్టర్ […]
కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు వణికిపోయేలా చేస్తోంది. ఎన్నో రోజులు సంవత్సరాలు గడుస్తున్నా అది మాత్రం అంతం అవ్వడం లేదు. కొత్త కొత్త వేరియంట్లతో రూపు మార్చుకుంటూ.. ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. అయితే ఈ మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకోవాలంటే.. టీకాయే శ్రీరామరక్ష అని అందరూ చెప్పారు. మొదటి డోసు, రెండో డోసు తాజాగా బూస్టర్ డోసు కూడా తీసుకోవాలంటూ… సూచిస్తున్నారు. కరోనా టీకాలతో పాటు మాస్కు ,భౌతికదూరం తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం […]
విపత్తు సమయంలో అండగా నిలవాల్సిన ఫార్మా సంస్థలు వ్యాపార ధోరణికి బాగా అలవాటు పడ్డాయి. ప్రజలందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు ఇచ్చి, ఈ దారుణమైన పరిస్థితి నుంచి బయటకు వేయాల్సిన ప్రభుత్వాలు సైతం ఫార్మా కంపెనీలు చెబుతున్న టీకా ధరలకు బేరాలు ఆడుతూ కాలం గడుపుతున్నాయి. ఫలితంగా కరోనా బారినపడి వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారత్లో కోవి షిల్డ్ తోపాటు కొవాక్జిన్ టీకాకు అనుమతులు లభించాయి. దేశంలో అందరికీ ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి […]