టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా.. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏపీ ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుకుంటున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. […]
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్లో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్లు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని శనివారం ఏసీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ కోరుతూ సీఐడీ ఆయనను హాజరుపర్చింది. దాదాపు 8 గంటల వాదనల తర్వాత.. చంద్రబాబును 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి చంద్రబాబును రాజమండ్రి […]
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విషయంలో బాబును శనివారం రాత్రి ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేసి.. సాయంత్రం తీర్పు వెల్లడించారు. అయితే.. ఈ కేసులో మొదట చంద్రబాబు ఏ1గా లేరు. రిటైర్డ్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపింది.. చంద్రబాబు అరెస్ట్. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తూ.. శనివారం ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కెంది. ఈ రోజు ఉదయం చంద్రబాబును సీఐడీ.. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్లు, బెయిల్ కోరుతూ చంద్రబాబు తరుఫు లాయర్ల మధ్య […]
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేవపెట్టారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలంటే.. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలని సీఐడీ తరఫున లాయర్లు న్యాయమూర్తిని కోరారు. చంద్రబుబా తరఫున లాయర్లు మాత్రం ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తికి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వాదలు.. హాట్ హాట్గా […]
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ ప్రాజెక్ట్ పేరిట స్కామ్ కు పాల్పడి వందల కోట్లను కాజేసిన వ్యవహారంలో ఏపీ సీఐడీ నిన్న నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ ప్రాజక్ట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సీఐడీ ఛీఫ్ ప్రకటించారు. అరెస్ట్ అనంతరం బాబును తాడేపల్లిలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ అధికారులు ప్రభుత్వ నిధులు స్వాహాపై చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే […]
ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబు ని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇవాళ ఆయనను విజయవాడ సీఐడీ కోర్టులో హాజరు పర్చబోతున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఆయన కారులో రోడ్డు మార్గం గుండానే విజయవాడకు తరలిస్తున్నామని అన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన కారణాలపై సీఐడీ అదనపు డీజీ ఎన్ జంజయ్ మంగళగిరిలో సీఐడీ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమర్శలు యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. అవినీతికి పాల్పడుతుంది మీరంటే మీరని పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అగ్గి రాజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. లెక్కలు చూపని రూ. 118 కోట్లకు సంబందించిన ఆదాయంపై నోటీసులు ఇచ్చింది. దీనిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ మంత్రులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు నాయుడు తనను […]
ఏపీలో ఎన్నికల వేడి ముందుగానే కనిపిస్తోంది. అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. లెక్కలు చూపని రూ. 118 కోట్లకు సంబందించిన ఆదాయంపై నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం. దీనిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ మంత్రులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. అమరావతి నిర్మాణాల్లో అవినీతికి పాల్పడి సొమ్ము పోగేసుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే […]
గత కొన్నిరోజులుగా ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఐటీ నోటీసులు జారీ చేయడంప తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో రూ. 118 ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఐటీ స్కామ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ స్కామ్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఐటీ స్కామ్, స్కిల్ స్కామ్ లో మూలాలు ఒకే చోటు ఉన్నట్టు […]