మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్ ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం ఈ కేసు విచారణని వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈసందర్భంగా చంద్రబాబు కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారని ఆమె కోర్టుని ప్రశ్నించారు. మొదట్లో ఎమ్మెల్యేగా కేవలం 300 రూపాయలు గౌరవ జీతంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు తర్వాతికాలంలో […]
ఒక గుడిలో గంట దొంగతనం జరిగింది. దొంగని పోలీసులు పట్టుకున్నారు. “గంటని ఎందుకు కొట్టేశావ్?” అని అడిగారు. “నేను ఆ దారిలో వెళుతూ ఉంటే గోపురం కనిపించింది. తర్వాత ధ్వజస్తంభం చూశాను. భక్తితో లోపలకి వచ్చాను. దేవుడికి దండం పెట్టుకున్నా. పూజారి హారతి ఇచ్చాడు….” “అరే బాబూ , మేము అడిగింది ఆలయ పురాణం కాదు, గంటని ఎందుకు దొంగతనం చేశావు అని?…” అడిగారు పోలీసులు. “హారతి తర్వాత ప్రసాదం ఇచ్చారు. ఉడికించిన సెనగలు, కానీ సరిగా […]
గతంలో ఎప్పుడు లేని విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం మనం చూడవచ్చు. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అనంతరకాలంలో వైసిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలను నయానో భయానో తెలుగుదేశంలోకి లాక్కున్న తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో విచిత్రంగా తెలుగుదేశం పార్టీ అంతే సంఖ్యలో విచిత్రంగా అదే 23 స్థానాలకు పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే […]
ఆంధ్రప్రదేశ్ లో ఆహ్లాదకమైన ప్రశాంత వాతావరణంలో సుందరమైన సముద్ర తీరంతో భిన్నసంస్కృతులతో కాస్మోపాలిటన్ కల్చర్ తో అలరారుతున్న ఏకైక నగరం నగరం విశాఖపట్టణమేనని మాజీ మంత్రి దాడి వీరభధ్ర రావు అన్నారు. ఈరోజు విశాఖ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో విశాఖ పట్టణం ఒక చెన్నై, బెంగుళూరు, పూణే స్థాయిల్లో ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ గా అభివృద్ధి చెందే లక్షణాలు ఈ పట్టణానికి పుష్కలంగా ఉన్నాయి. 1993లో ఆసియా లో […]
అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి ఊహించినంత మద్దతు దక్కటం లేదు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టడం వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటూ వైసీపీ నేతలు చెబుతుంటే దీన్ని వ్యతిరేకించడం చంద్రబాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన అమరావతి పరిరక్షణ సమితి ఆద్వర్యంలో చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బాబు బస్సు యాత్ర చేసేందుకు పరిరక్షణ నేతలు సిద్ధమయ్యారు. అయితే దీనిపై కదిరి ఎమ్మెల్యే పి.వి […]