లాక్డౌన్ను ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్డౌన్ను ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాష్కర్ రెడ్డి, విడదల రజనీ, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డిలు తమ నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా […]
చంద్రబాబు గారు , మీరు ఈ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. బహుశా దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రుల్లో మీరొకరు. సహజంగానే మీకు ప్రజల పట్ల బాధ్యత, వివేకం , విచక్షణ ఉండాలి. మరి ఈ కరోనా కాలంలో లక్షల మంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిందేంటి? చేస్తున్నదేంటి? వీడియో కాన్ఫరెన్స్ల్లో జగన్ని , ప్రభుత్వాన్ని తిట్టడం మీ కొడుకు, మనవడితో ఆడుకోవడం. ఆడుకోండి , తప్పులేదు. ప్రజలతో ఆడుకోకండి. న్యాయంగా అయితే […]
కరోనా వేళ భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా నివారణలో భాగంగా మరికొన్నాళ్ళ పాటు లాక్ డౌన్ కొనసాగించినా పెద్ద కష్టం లేకుండా గడిచిపోయే ఎగువ మధ్యతరగతి, ఆ పై వారు ఉన్నారు. కానీ దిగువ మధ్యతరగతి, నిరుపేదలు మాత్రం ఇప్పటికే అల్లాడిపోతున్నారు. 40 రోజుల పాటు ఉపాధికి గండిపడడంతో రోజు గడవడమే గగనంగా మారిన వారున్నారు. దేశంలో అత్యధికులు అసంఘటితరంగ కార్మికులుగా ఉన్న దశలో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది. అలాంటి వారిని ఆదుకునే ఆపన్నహస్తాలే ఇప్పుడు […]
చంద్రబాబు పరిస్థితి రానురాను అగమ్యగోచరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన మాటల తీరుని బట్టి అలాంటి అనుమానమే వస్తోంది. అంతటి అనుభవజ్ఞుడు కూడా రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి భయాందోళనలు రేకెత్తించడం విస్మయకరంగా మారుతోంది. ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేసానని చెప్పుకునే చంద్రబాబు చివరకు ఇంత కష్టకాలంలో కూడా టీడీపీ నేతలను సహాయక కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం పిలుపునివ్వలేదు. పైగా నిరాహారదీక్షలు చేయండి, ఆందోళనలు చేయండి అంటూ పిలుపునిచ్చి ఆశ్చర్యపరిచారు. రాజకీయంగా జగన్ పాలనలో ఉన్న రాష్ట్రం […]
చిత్తూరు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు శ్రీకాళహస్తిలో నమోదయింది.ఆ రోజు నుంచి నేటి వరకు శ్రీకాళహస్తి పట్టణంలో క్రిమిసంహారక మందులను నిరంతరం చల్లుతూ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి పారిశుద్ధ కార్మికులు రేయింబవళ్ళు శ్రమించారు. కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు అధికార వైయస్సార్ సిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వినూత్నంగా కృతజ్ఞతలు తెలియజేశారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్ రెడ్డి పారిశుద్ధ కార్మికుల సేవలను లాగిస్తూ వారి పాదాలను కడిగి పూలతో అభిషేకించారు. అనంతరం వారికి […]
కరొనా వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడి దేశ వ్యాప్త లాక్ డౌన్ ని ప్రకటించిన నేపధ్యంలో ఒకవైపు సామాన్యుల నుండి ప్రజా ప్రతినిధులదాకా ఇళ్లకే పరిమితమైయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుడా కరొనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ప్రతిగ్రామానికి సర్పంచ్ ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే హీరో కావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం తన వ్యవహారశైలి తో, తన ప్రసంగాలు విమర్శలతో అసెంబ్లీ లో నవ్వులు […]
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభించిన వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఈ రోజు సభలో టీడీపీ సభ్యులు వెల్లోకి, స్పీకర్ చైర్ వద్దకు దూసుకెళ్లారు. సభ ప్రారంభంలోనే గందరగోళం ఏర్పడింది. ఈ అంశంపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యం మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ సభ్యులు అలా ప్రవరిస్తుస్నున్నారని విమర్శించారు. ఎవరు ఎంత రచ్చ చేస్తున్నారో సాయంత్రానికి చంద్రబాబు ఆఫీసులో మార్కులు వేస్తున్నారని చురక అంటించారు. చంద్రబాబు వైఖరి […]