‘వచ్చే రెండున్నరేళ్లూ నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా… రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆయన మీడియాతో అన్నారు. తన నాయకత్వం విషయంలో రాష్ట్ర పార్టీలోను, అధిష్ఠానానికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలూ లేవని అంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ప్రచారాలు నమ్మొద్దు.. కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కొద్దికాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో యడ్యూరప్ప […]