చంద్రబాబు…ఒకనాడు ఆయన ఏం చేసినా చెల్లిపోయేది. ఆయన చెప్పిందే వేదంగా ఉండేది. ఆయన దగ్గర నాయకులుగా ఉన్న నేతలంతా చెప్పిన ప్రతీ దానికి తల ఊపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రజల్లో పట్టు కోల్పోయిన తర్వాత టీడీపీ అధినేత ను అందరూ దూరం పెడుతున్నారు. ఆయన తీరుతో విసుగు చెంది పదేళ్ల క్రితమే దూరమయిన నేతలంతా ఆయన తీరు తెలుసు కాబట్టి తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆర్కే రోజా, కొడాలి నాని వంటి నేతల స్పందనలు […]
టిడిపి మాజీ మంత్రి, అసెంబ్లీలో టిడిపి ఉపనేత కె.అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు ఎసిబి ఆధారాలతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై టిడిపి దాని అనుకూల మీడియా గగ్గోలుపెడుతుంది. ఒక అవినీతి పరుడును అరెస్టు చేస్తే దానికి కులం, ప్రాంతాన్ని పులుముతూ రెచ్చగొడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో టిడిపి ఒంటరి అయింది. బిజెపి, తదితర పార్టీలు అరెస్టును స్వాగతిస్తున్నాయి. అయితే జనసేన మీన మేషాలు లెక్కిస్తున్నా…ఆ పార్టీ సీనియర్ నేత, జనసేన అధినేత అన్నయ్య, […]
వర్తమాన ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది ప్రత్యేక శైలి. ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక విషయాల్లో ఆయన రాజకీయ నేతలకు ఆదర్శుడినని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగానే 1978 లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన తరంలో ప్రస్తుతం ఆయనొక్కరే క్రియాశీలంగా ఉన్నారు. ఏడుపదుల వయసు దాటినా మామగారిని నుంచి సొంత చేసుకున్న టీడీపీని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన భుజాన మోస్తున్నారు. గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్నట్టుగా కనిపిస్తున్న ఆయన కీర్తికి భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లే […]
కందుకూరు.. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చెందిన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు రాజకీయంగా కూడా చైతన్యవంతులు. విలక్షణమైన రాజకీయానికి కందుకూరు పెట్టింది పేరు. ఓ పదిహేనేళ్లు మినహా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ రెండు కుటుంబాలదే అక్కడ రాజకీయ ఆధిపత్యం. దివి, మానుగుంట కుటుంబాల మధ్యనే పోటీ నడిచింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో 2014లో మానుగుంట కుటుంబం పోటీకి దూరంగా ఉండగా.. 2019 ఎన్నికల్లో దివి కుటుంబం పోటీకి దురమైంది. ఇక భవిష్యత్లో కూడా దివి, […]
మధ్యప్రదేశ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. ముఖ్యమంత్రి కమల్నాథ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన 15 నెలలకే ముగిసింది. మళ్లీ శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ కొలువుతీరనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా.. అవకాశాలు మాత్రం మూసుకుపోలేదని చెప్పవచ్చు. మరో ఆరు నెలల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు దారుంది. అయితే ఆ దారి.. మధ్య […]
మధ్యప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ రేపు సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్ట్ తేల్చిచెప్పింది. బలపరీక్ష సమయంలో ఎలాంటి ప్రలోభాలు జరగకుండా మొత్తం ప్రక్రియను వీడియో లో రికార్డ్ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలపరీక్ష సమయంలో సభ్యులంతా చేతులు పైకెత్తడం ద్వారా సభ్యులకు కౌటింగ్ నిర్వహించి బలపరీక్షలో ఎవరు నెగ్గారనే విషయాన్ని నిర్ధారించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. కాగా, జ్యోతిరాధిత్య సింధియాకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది […]
మధ్య ప్రదేశ్ రాజకీయం పలు మలుపులు తిరుగుతుంది.గవర్నర్ లాల్జీ టాండన్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా, బలపరీక్షను కొంతకాలం తప్పించడానికి ఈ నెల 26 వరకూ కరోనా నెపంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీని స్పీకర్ ప్రజాపతి వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో బీజేపీ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నేతృత్వంలో సుప్రీం కోర్టులో తక్షణం బలపరీక్ష జరపాలని పిటిషన్ దాఖలు చేసారు. ఈరోజు సుప్రీం కోర్టులో బీజేపీ […]
మధ్యప్రదేశ్ అసెంబ్లీని ఈ నెల 26 వరకూ స్పీకర్ ప్రజాపతి కరోనా వైరస్ కారణంగా చూపుతూ వాయిదా వేయడంతో బలపరీక్ష మరికొద్ది రోజులు వాయిదా పడింది. కాగా ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించమని గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్ కి సూచించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు […]
మహిళలపై దాడులను నివారించేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై దేశం నలుమూలనుండి ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఈ చట్టం పలు రాష్ట్రాలకు స్పూర్తిగా నిలిచింది. ఢిల్లీ , ఒడిస్సా ,కేరళ ప్రభుత్వాలు ఈ చట్టం తాలూకు ప్రతులను పరిశీలించేందుకు తమకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మహరాష్ట్రలో జరిగిన ఒక ఉదంతం ఆ ప్రభుత్వం కూడా దిశా చట్టం […]
కరోనా వైరస్ వల్ల ప్రభావితం కాని రంగాలు ఏవి లేనట్లుగా ఉంది. విమానయానం నుంచి పౌల్ట్రి పరిశ్రమ వరకూ వైరస్ భయం వల్ల నష్టపోయిన రంగాలే. రిలయన్స్ యజమాని నుంచి చికెన్ కొట్టు యజమాని వరకు అందరూ తమ తమ స్థాయిలో నష్టపోయారు. కరోనా వల్ల నష్టపోయిన వారి జాబితాలో ఓ మంత్రి కూడా ఉన్నారు. తనకు జరిగిన నష్టాన్ని స్వయంగా ఆయనే అసెంబ్లీలో వెల్లడించి బావురమన్నారు. ఇంతకూ ఆయన ఎవరో కాదు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ […]