కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆ కష్టాలు దరి చేరలేదు. జగన్ సర్కార్ ఏర్పడిన మొదటి ఏడాదిలో ప్రారంభించిన పథకాలను.. ఆ తర్వాత ఏడాదిలోనూ కొనసాగిస్తూ.. కొత్త పథకాలను ప్రవేశపెడుతూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిత్యం వినిపించే పేద అరుపులు, కేంద్రాన్ని దేబిరింపులు ప్రస్తుత ప్రభుత్వం […]
అవిభాజ్యం రాష్ట్రంలో సైతం ఎప్పుడు అమలు కాని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏపీలో అమలవుతున్నాయి. అడిగిన వారికే కాదు, అర్హత ఉంటే అడగని వారికి కూడా పథకం వచ్చిపడుతోంది. అమ్మ ఒడి నుంచి మొదలు పెడితే చేయూత, ఇంటి స్థలం వరకు దాదాపు నవరత్నాల్లో ఎన్నో కొన్ని రత్నాలు పేదల తలుపుతడుతున్నాయి. అది కూడా గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి రావాలంటే అనేక మంది నాయకులు మొక్కాలి, వాళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చుని ఎదురు చూడాల్సి […]
2020… ప్రపంచ మానవాళికి శాశ్వతంగా గుర్తుండిపోతుంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి ప్రభావితం కాని వారు, ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు అంటూ ఎవరూ లేరు. ప్రపంచంలోను, అందులోనూ భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. ఏపీ ప్రజలు కరోనా మహమ్మారి వల్ల తెలెత్తిన ఇబ్బందులను ప్రభుత్వ అండతో సులువుగా అదిగిమించారని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి ఏపీ ప్రజలను జగన్సర్కార్ గట్టెక్కించింది. కరోనా సమయంలో దేశ ప్రభుత్వాలు, ఆర్థికంగా బలమైన […]
జనవరి 14న సంక్రాంతి. తెలుగువాళ్లు దీన్ని పెద్ద పండుగగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే ఆ సందడే వీరు. రాష్ట్రానికి ఈసారి కాస్త ముందుగానే సంక్రాంతి వచ్చింది. అందరూ ఆనందంగా, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చేస్తోంది. అదే సంక్షేమ సంక్రాంతి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దాదాపు ప్రతీ ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది.. ప్రస్తుతం 3 రోజులుగా ఇళ్ల పట్టాల పంపిణీ ఓ పండగగా కొనసాగుతోంది. లక్షలాది మంది లబ్దిదారులు “పట్ట””రాని ఆనందంతో […]
దాదాపు ఏడాది కాలంగా ఎన్నో అడ్డంకులు, కోర్టు కేసులు, వాయిదాలతో సాగిన ఇళ్ల పట్టాల పంపిణీ పండగ ఎట్టకేలకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ నాడు జరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి సొంత ఇంటి కలలను కంటున్న వారి కలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు సాకారం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నికల వేళ ఇచ్చిన హామీని అమలు చేసి.. మాట తప్పనని, మడమ తప్పినని […]
రైతు, రైతాంగం బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది, ఇళ్లాలు బాగుంటేనే ఇళ్లు బాగుంటుందనే ఉద్దేశంతో జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. అనంతరం పథకం లక్ష్యాలు, అమలు తీరును వివరించారు. ‘‘ వ్యవసాయంతోపాటు పశుపోషణ ఉంటేనే గ్రామాలు బాగుంటాయి. వ్యవసాయేతర ఆదాయం వస్తేనే కరువును సమర్థవంతంగా ఎదుర్కొనగలం. పశుపోషన ద్వారా సుస్థిర జీవనోపాధి లభిస్తుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ […]
అధికారం కోసం ఎన్ని మాటలయినా చెబుతారు..కానీ గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుంటారు. సహజంగా ఎక్కువ మంది రాజకీయ నేతల తీరు అలానే ఉంటుంది. ఏపీలో చంద్రబాబు వంటి వారయితే చివరకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయం జనాలకు తెలియకుండా మ్యానిఫెస్టో కనిపించకుండా చేయాలని చూసిన అనుభవం అందరికీ తెలిసిందే. కానీ జగన్ దానికి భిన్నంగా మ్యానిఫెస్టో అన్ని చోట్లా ఎదురుగా ఉండాలని ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి గ్రామ సచివాలయం వరకూ ప్రతీ చోటా […]
వినూత్నమైన సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి పూచికత్తు, వడ్డీ లేకుండా చిరు వ్యాపారులకు పది వేల రుణం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీని అమలు చేయబోతున్నారు. జగనన్న తోడు పేరుతో అమలు చేసే అ పథకం కేవలం చిరు వ్యాపారులకే గాక .. పాడి, గొర్రెలు, మేకల పెంపకందార్లుకు కూడా అర్హులుగా చేర్చారు. అర్హుల నుంచి ప్రస్తుతం వాలంటీర్లు దరఖాస్తులు […]
సంక్షేమం, అభివృద్ధి జోడు చక్రాలు మాదిరిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్న యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అర్హులైన చిరు వ్యాపారులకు పది వేల రూపాయల రుణం పూచికత్తు, వడ్డీ లేకుండా జగన్ సర్కార్ అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన వారి నుంచి […]