భక్తుడు కోరుకున్నదే దేవుడు వరమిస్తే కలిగే ఆనందమే వేరు. సరిగ్గా ఇప్పుడు ఏపీలో అధికారపక్షం తీరు అలానే ఉంది. తాము ఆశించినట్టే విపక్షాలు వ్యవహరించడం వైఎస్సార్సీపీలో ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజా రాజకీయ పరిణామాలన్నీ తాము కోరుకున్నట్టుగా జరుగుతుండడం ఆ పార్టీలో జోష్ పెంచుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు ఎజెండా తామే డిసైడ్ చేయాలని అధికార పార్టీ ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది. ఇప్పుడది ఫలిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ […]
రాజధాని వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో రాజధానిని అభివృద్ధి చేయలేమని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కూడా తమ బాధ్యత అని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణ వైపు అడుగువేయడం తప్పా మరో మార్గంలేదని కుండబద్ధలు కొట్టారు. ఆరు నెలల్లో రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యమా..? అని ప్రశ్నించారు. […]
చంద్రబాబుకి ఓ కల వచ్చింది. తాను ఓ కులీకుతుబ్ షా అని ఆయన ఊహించుకున్నారు. అంతే హైదరాబాద్ నగరం కట్టాలని ఆయన ఆశించారు. కానీ అప్పటికే ఆ నగరం మనుగడలో ఉంది. అంతే ఏం చేయాలోనని ఆలోచించాడు. హైదరాబాద్ ని వదిలి హఠాత్తుగా కృష్ణా తీరంలో వాలిపోయారు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెంట ఓ రూ. 5 కోట్లు ఖరీదు చేసే బస్సు, మందీ మార్బలం భారీగానే తరలివచ్చింది. తీరా కృష్ణా నది ఒడ్డున […]
పారిశ్రామికవేత్తగా ఉంటూ తెలుగుదేశం నుంచి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసి.. ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ అయిన సుజనా చౌదరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమితో బీజేపీ పంచన చేరారు. ఆయన బీజేపీలో చేరి ఏడాది అవుతోంది. అయినా ఇప్పటికీ బీజేపీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, పనితీరు సుజనా చౌదరి వంటబట్టించుకోలేదా..? అనే సందేహం ఆయన ప్రవర్తిస్తున్న తీరును బట్టి రాజకీయాలను క్షణ్నంగా ఫాలో అయ్యే వారిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]
ఎవరు ఎవర్ని సలహా అడగాలి , ఎవరు ఎవర్ని సంప్రదించాలి . మన రాష్ట్రంలో సలహా సంప్రదింపుల సంప్రదాయాలకు తిలోదకాలిచ్చింది ఎవరూ అనే ప్రశ్న ఉదయిస్తే అన్ని వేళ్ళు బాబు గారి వైపే చూపిస్తాయి అనటంలో సందేహం లేదు? కేంద్రంలో కానీ , రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకొనేప్పుడు మిత్రపక్షాల్ని , విపక్షాల్ని సంప్రదించడం ఒక సాంప్రదాయంగా ఉండేది . 2004 -09 కాలంలో కూడా కొన్ని సందర్భాల్లో వైఎస్సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం […]
అమరావతి లో జరిగిన భూ బాగోతంలో దోపీడిదారులకు ఉచ్చు బిగిస్తోంది. ఇన్సైడర్పై ఇటీవల దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్పై ఇప్పటికే మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ రోజు మరో ఏడుగురుపై కేసులు నమోదు చేసింది. అబ్ధుల్ జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణి తదితరులపై కేసులు నమోదు చేసింది. వీరందరూ తెల్లరేషన్ కార్డుల ద్వారా అమరావతిలో భూములు […]
రాజకీయ నేతలు విమర్శలు, ప్రశంగాలు ఎంత హుందాగా సాగితే ప్రజా స్వామ్యం అంతలా ఫరిడవిల్లుతుంది. చోటా మోటా రాజకీయ నేతలు మాదిరిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు, పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు, పార్టీల అధినేతల మాటల ప్రభావం ప్రజలపై అధికంగా ఉంటుంది. వారి మాటలను ప్రసంగాలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తుంటారు. ఈ విషయం నేతలు నిత్యం మననం చేసుకుంటూ మాట్లాడాలి. లేకపోతే అబాసుపాలవ్వక తప్పదు. తమకు ఎంత […]