మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 3.0 కి శ్రీకారం చుట్టింది. లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు రాష్ట్రంలో పొడుస్తున్నట్టు అమరేందర్ సింగ్ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 3వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో మరో 14 రోజుల పాటు అంటే మే 17వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 7 […]
ఈ నెల 14వ తేదీతో కేంద్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా కరోనా వైరస్ మాత్రం నియంత్రణ లోకి రాలేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాలన్న సూచనలు, డిమాండ్లు కేంద్రానికి వెళుతున్నాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలతో ఓ వైపు సమాలోచనలు జరుపుతుండగా.. మరో వైపు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు తమ పరిధిలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నాయి. ఈ నెల […]
రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని అమరిందర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మరిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరిందర్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ […]
భారత ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూని దేశవ్యాప్తంగా విజయవంతం చేశారు.దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ నిమిష నిమిషానికి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటించాయి. కానీ ప్రజలు లాక్డౌన్ను తేలిగ్గా తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు.దేశవ్యాప్తంగా పోలీసుల హెచ్చరికలను కూడా లెక్కచెయ్యకుండా ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్డు మీద సంచరిస్తున్నారు. పంజాబ్ […]