అమరావతిలో జరిగిన భూ కుంభకోణాలు, అక్రమ వ్యవహారాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణపై సీఐడీ మెరుపుదాడులు చేసింది. రాజధాని ప్రాంతంలో అసైన్మెంట్ భూముల కుంభకోణంపై నారాయణపై అభియోగాలు రాగా.. కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణలు ఈ వ్యవహారంలో కీలక ప్రాత పోషించినట్లు సీఐడీ అభియోగాలు దాఖలు చేసింది. నిన్న మంగళవారం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సీఐడీ.. ఈ […]
అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు చేరింది. అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం సుప్రిం కోర్టు క్లారిటీ ఇవ్వబోతోంది. అమరావతి భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు […]
మేం ముందే చెప్పాం.. మేము చెప్పినట్లే జరిగింది.. మా వల్లే సాధ్యమైంది.. మేం కథనాలు రాయడంతోనే కదలిక వచ్చింది.. ఇలా కొన్ని మీడియా సంస్థలు వివిధ అంశాలను తమ ఖాతాలో వేసుకుంటుంటాయి. ఈ తరహాలో క్రెడిట్ను ఓన్ చేసుకునే తెలుగు మీడియా సంస్థల్లో ఆంధ్రజ్యోతి అగ్రస్థానంలో నిలుస్తుంది. తాజాగా దుర్గమ్మ రథానికి ఉండే సింహాల చోరీ కేసును తాము కథనాలు రాయడం ద్వారానే పోలీసులు చేధించారని ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది. అదే విధంగా ఫాస్టర్ ప్రవీణ్ అరెస్ట్ కూడా […]
అమరావతి భూ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ భూములు కొనుగోలు చేశారనే అభియోగాలపై చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పని చేసిన దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయవాది జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు సహా 13మందిపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను బయటకు వెళ్లడించవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ను సుప్రిం కోర్టు ఎత్తివేసింది. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ హైకోర్టు గ్యాగ్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొన్నారన్న అభియోగాలపై సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ్ కుమార్తెలు భువన, తనూజలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అడ్డదారిలో విచారణ జరిపిందట. భూముల వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించిందట. అనధికారికంగా ఖాతా లావాదేవీల సమాచారం సేకరించిందట. ప్రభుత్వ పెద్దల మొప్పు కోసమే ఇలా చేసిందట.. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ను సమర్థించేందుకు తన వంత కలం సాయం చేస్తున్న ఆంధ్రజ్యోతి ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణకు ఆపన్న […]
ఆరోపణలు, విచారణ, అరెస్ట్లు, కోర్టు స్టేలు.. ఇవీ ఇప్పటి వరకూ అమరావతి భూ కుంభకోణంలో జరిగిన పరిణామాలు. తప్పు చేసిన వారిని వదిలేసి, అది తప్పు అని చెప్పిన వారిని, అందుకు ఆధారాలు ఇచ్చిన వారిని శిక్షించాలనేలా పరిస్థితులు మారుతున్నాయి. అమరావతి భూ కుంభకోణంలో సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయగా.. సీఎం వైఎస్ జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గం తిమ్మిని బమ్మిని చేయాలని […]
అమరావతి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచింది. రాజధాని ప్రకటించక ముందే వేల ఎకరాలు కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల సంపదకు వారసులం అవుదామని ఆశించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనునూయలకు ఇప్పుడు అదే అమరావతి చావుబతుకుల సమస్యగా మారింది. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో జరిగిన భారీ భూ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇన్సైడర్ట్రేడింగ్ను పక్కదోవపట్టించేందుకు.. విశాఖలో […]
రాజధాని కోసం మా భూములు త్యాగం చేశాం. మా భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకూ మా పోరాటం ఆగదు.. అంటున్న అమరావతిలోని నాలుగైదు గ్రామాల రైతులకు అసలు అమరావతి వ్యవహారంపై జరిగిన, జరుగుతున్న అంశాలపై అవగాహన ఉందా..? లేదా..? అనే సందేహాలు వారు చేస్తున్న ప్రకటనల వల్ల అందరిలోనూ కలుగుతున్నాయి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతూ వైసీపీ పెద్దలు అమరావతిపై పెద్ద కుట్ర చేస్తున్నారని ఉద్యమం చేస్తున్న […]