ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ బండారాన్ని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం బయటపెట్టారు. ఒక సామాన్య జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రస్థానం ప్రారంభించిన రాధాకృష్ణ ఏ విధంగా ఆ సంస్థల ఎండీ స్థాయికి ఎదిగారన్నది వ్యంగ్యంగా ముద్రగడ వివరించారు. రాధాకృష్ణ ఆ మధ్య చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ముద్రగడపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి […]
తప్పు జరిగితే తప్పు అని చెప్పడం వరకు బాగుంటుంది. కానీ ప్రతి దాన్ని తప్పు తప్పు తప్పు అంటే ఆఖరికి పులి మేక కథలా మారిపోతుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ఒక్కోసారి వారు రాసే ఎదుట వారిని కావాలని రెచ్చగొట్టేలా ఉంటాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో శనివారం పతాక శీర్షికలో వ్యాక్సిన్ విషయాన్ని ప్రస్తావించారు. 1600 […]
తెలుగుదేశం పార్టీకి నానాటికీ తగ్గుతున్న ప్రజాదరణ, తిరోగమన దిశగా పయనానికి తోడు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎదురవుతున్న ఘోర పరాజయాలు చంద్రబాబు కంటే ఎక్కువగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లున్నాయి. తెలుగుదేశం పార్టీని ఆయనే నడిపిస్తున్నట్లు, దానిని చంద్రబాబు అందుకోలేకపోతున్నట్లుగా ఆయన ఇస్తున్న డైరెక్షన్ కొత్త పలుకుల ద్వారా ఈ వారం రాసిన అక్షర అక్కసుకు దర్పణం. ఈవారం కొత్త పలుకు లో రాధాకృష్ణ రాసిన వ్యాసాన్ని ఒక్కొక్కటిగా విభజించి చూస్తే… 1. […]
జల ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేసిందో చెప్పడానికి… సోమవారం సుప్రీంకోర్టు పురుషోత్తమపట్నం విషయములు ఇచ్చిన తీర్పే నిదర్శనం. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం… టెండర్లను పిలిచి నానా హడావుడి చేసి వేల కోట్ల రూపాయలకు గండి కొట్టి జేబులు నింపుకోవాలని చూసింది.. ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేని పురుషోత్తమపట్నం ప్రాజెక్టును బూచిగా చూపి… తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకోవడానికి చూసారు […]
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాయని, వైఎస్ రాజశేఖరెడ్డికి, ఇప్పుడు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పని చేస్తాయనే ప్రచారం ఉంది. అందుకే వాటిని ఎల్లో మీడియా అని కూడా పిలుస్తుంటారు. వైఎస్సార్, వైఎస్ జగన్లకు నష్టం కలిగించే రాతలు రాయడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు పోటీ పడుతుంటాయి. ఒక్కొక్కసారి ఆంధ్రజ్యోతిదే పై చేయి అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ […]