కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృశ్యా లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగింపునకు రంగం సిద్ధమైంది. మే 31 వరకూ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. దేశంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న 30 ప్రాంతాల్లో లాక్ డౌన్ 4.0 కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర […]