కరోనా లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట. జూన్ 1 నుంచి తమ రాష్ట్రంలో షూటింగులకు అనుమతి ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జిఓ కూడా విడుదల చేశారు. లొకేషన్స్ ని మూడు విభాగాలుగా డివైడ్ చేసి పది, పదిహేను, ఐదు వేల చొప్పున కాషన్ డిపాజిట్లు నిర్ణయించి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చని అందులో తెలిపింది. […]
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి దేశమంతటా జనతా కర్ఫ్యూ విధించడానికంటే రెండు రోజుల ముందే కరోనా కలకలాన్ని ముందే అంచనా వేసిన టీటీడీ భక్తుల సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులందరికి దర్శనాన్ని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా తీవ్రత అధారంగా గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లు గా విభజించి ఒక్క రెడ్జోన్ మినహా మిగతా జోన్లలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో టీటీడీ లో […]
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి యాగం చేయిస్తున్నాడు. పద్మావతీపురంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన ఈ యాగం నాలుగు గంటలుగా నిరాఘాటంగా సాగుతోంది. సుమారు మరో గంటపాటు యాగం జరుగుతుందని వేదపండితులు చెప్పారు. 110 మంది వేదపండితుల ఆధ్వర్యంలో లోకాపద నివారణార్ధం ’శ్రీనివాస అద్భుత శాంతి యాగం’ జరుగుతోంది. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ అనేక వన మూలికలను సేకరించి చేస్తున్నట్లు చెప్పారు. వనమూలికలను […]
ఆపత్కాలంలో ప్రజాప్రతినిధులు తమలోని సామాజిక సేవా గుణాన్ని బయట పెడుతున్నారు. తమకు తోచిన సామాజిక సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. తెల్ల చొక్కా వదిలి ఖాకీ చొక్కా తొడిగి రోడ్లమీదకు వచ్చారు. రోడ్లను, పబ్లిక్ ప్లేస్ లో శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పరిశుభ్రత ఎంతో అవసరం అని చెబుతున్న నిపుణుల మాటలను భూమన […]