వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధఃగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమాలా ఆదిత్య వెల్లడించారు. గత నెల 16వ తేదీన మత్తు డాక్టర్ సుధాకర్ రోడ్డుపై కారు ఆపి స్థానికులను, ప్రజా ప్రతినిధులను దూషించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుపై ప్రజా […]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని సుప్రిం కోర్టులో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. సుధాకర్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే సమయంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. సుధాకర్ ఘటనలో ప్రభుత్వం చేసే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. సుధాకర్ ఘటన దర్యాప్తును సీబీఐకి ఇవ్వడంపై అందరూ ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు. […]
మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తనదైన శైలిలో స్పందించారు. సుధాకర్ ఘటన చిన్న పెట్టి కేసు అని వ్యాఖ్యానించారు. దీనిని సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్రం యావత్తు విస్తుపోయిందన్నారు. కరోనా లేకపోతే ఈ విషయంపై తాను ఆందోళన చేసేవాడినని చెప్పారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదన్న నియమం ఉందని.. కానీ కోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు న్యాయ స్థానాలపై నమ్మకం […]
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికార వైసిపి స్వాగతిస్తోంది. మామూలుగా ప్రతిపక్షాలు సిబిఐ విచారణ డిమాండ్ చేయటం, అధికారపార్టీ పట్టించుకోకపోవటం సహజంగా అందరు చూసేదే. కానీ ఇక్కడ రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా హైకోర్టు వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. నిజానికి హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని జనాలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సిబిఐతో విచారణ చేయించేంత తీవ్రమైనది కాదు ఈ వివాదం. అయితే ఎప్పుడైతే హైకోర్టు సిబిఐ […]
విశాఖలో జాతీయ రహదారిపై నానా హంగామా చేసిన సస్ఫెండెడ్ డాక్టర్ సుధాకర్ పై రెండు కేసులు నమోదు చేసినట్టు విశాఖ సీపీ ఆర్పీ మీనా తెలిపారు. ఆయన మీడియా కి ఈ విషయం వెల్లడించారు. సుధాకర్ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో వారించేందుకు ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించి, అందరినీ తిట్టడం , ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అదుపు చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ క్రమంలో అతిగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ని కూడా సస్ఫెండ్ […]
అధికారంలో ఉన్నపుడు కేవలం వారసత్వం హోదాతో మాత్రమే పదవులు అందుకున్న నారావారి పుత్రరత్న లోకేష్ అజ్ఞానం తాజాగా మనోసారి బయటపడింది. ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి ఏదో ఓ రూపంలో జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలతో జనాలను ఆకట్టుకునేందుకు ట్విట్టర్ ను వేదికగా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. తాజాగా ఇటువంటి ప్రయత్నమే మరోటి చేసి నవ్వుల పాలయ్యారు. లోకేష్ ఎవరికైతే మద్దతుగా ట్వీట్ పెట్టాడో అదే డాక్టర్ సుధాకర్ తాను తప్పు చేశానని ఒప్పేసుకోవటం. ఇంతకీ […]
ఓ ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సస్ఫెండ్ అయ్యారు. సాధారణ రోజుల్లో ఇది పెద్ద విశేషం కాదు. విధి నిర్వహణలో హద్దులు మీరిన వారెవరయినా సస్ఫెండ్ అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మహమ్మారి విస్తృతమవుతున్న సమయంలో విధి నిర్వహణల నుంచి ఓ వైద్యుడిని తప్పించాల్సి రావడం ప్రభుత్వానికి కూడా పెద్ద ఆసక్తి ఉండదు. అయినప్పటికీ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ ని సస్ఫెండ్ చేయడం చూస్తుంటే ఆయన ఏ స్థాయిలో వ్యవహరించారన్నది అర్థం అవుతుంది. డాక్టర్ విధులేంటి..పరిధులేంటి డాక్టర్ […]
నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయటంపై చంద్రబాబునాయుడు ఎందుకు ఉలికిపడుతున్నాడో అర్ధం కావటం లేదు. పైగా డాక్టర్ సస్పెన్షన్ వార్త రావటం ఆలస్యం వెంటనే చంద్రబాబు ట్విట్టర్లో ప్రభుత్వంపై ఆరోపణలు మొదలుపెట్టేశాడు. కరోనా వైరస్ వైద్యం చేస్తున్న డాక్టర్ ఎస్ 95 మాస్కు, గ్లౌజ్ కావాలని అడగటమే సుధాకర్ చేసిన పాపమా ? అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించేశాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని 15 ఏళ్ళ సిఎంగా చేశానని చెప్పుకునే […]
చెస్ నేనెమన్నాను..అసలు నాకేమి సంబంధం .అక్కడ సౌకర్యాలు ఉన్నాయోలేవో అవన్నీ డాక్టర్లు చూసుకుంటారు. ఈ వ్యవహారంలో నాకేమీ సంబంధం లేదు.ఉన్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంతాను అని సీనియర్ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అన్నట్లుగానే నర్సీపట్నం ఆస్పత్రి మత్తు డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల్లో అయ్యన్న పాత్రుడి పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని, డాక్టర్లు ప్రమాదపుటంచున పని చేస్తున్నారని, వారికి వ్యక్తిగత భద్రతా కిట్లు లేనేలేవని ఆరోపిస్తూ […]
తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు మనిషిగా ముద్ర పడ్డ నర్సీపట్నం వివాదాస్పద మత్తు డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తు ఎట్టకేలకు వైద్య విధాన పరిషత్ కమీష్నర్ ఉత్తర్వులు జారీ చెసారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో తీవ్ర రూపందాల్చి ఉన్న ఈ సమయంలో వృత్తి ధర్మమాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత స్వలాభం కోసం డాక్టర్లు, మాస్కులు కొరత ఉంది అంటు ఉన్నతాధికాలులు, పోలీసులు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్, ఒక్కసారిగా వార్తల్లొ వ్యక్తిగా మారిపొయారు. […]