తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజున రాష్ట్రంలో అక్కడక్కడా కొంతమంది నాయకులుతో నిర్వహించిన కరెంటు దర్నా చూస్తుంటే వీరు ప్రజల జ్ఞాపక శక్తి మీద ఎంత చులకన భావంతో ఉన్నారో అర్ధం అవుతుంది. వారికి ఉన్న సామాజిక మాద్యమాల అండతో ప్రజల్లో చిన్న పాటి అపోహలు రేపి , వాటిని వారి మీడియా చానల్స్ ద్వారా పెద్దది చేసి ఆ తరువాత ఆ అంశం ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతగా చిత్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు […]
రాష్ట్రం లో జగన్ ప్రభుత్వం ఒక పక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమాన్ని విడవకుండా రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ఖజాన లాక్ డౌన్ కారణంగా నిండుకున్నా కూడా ప్రజలకు అందంచవలసిన సంక్షేమంలో మాత్రం జగన్ ప్రభుత్వం రాజీపడటంలేదు. గడచిన నెల మాదిరే రాష్ట్రంలో ఉన్న వై.యస్.ఆర్ పెన్షన్ కానుక లబ్ది […]