తాను నూట్రల్ అంటూ పాఠకులను నమ్మించే ఈనాడు పత్రిక సమాయానుకూలంగా ప్రత్యర్థిపై విషం కక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈనాడు నూట్రల్ కాదని, పక్కా పచ్చ పత్రికని ఆ పత్రిక పాఠకులకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఏపీలో వైపీసీ అధికారంలోకి రావడంతో ఈనాడు కృత్రిమ ముసుగు తొలగిపోయింది. ప్రభుత్వం కన్నా ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అయితే మరో రోజు ప్రభుత్వం వార్తలను బ్యానర్ చేస్తూ జిమ్మిక్కులు చేస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి […]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును నమ్ముకున్నందుకు ఎల్లోమీడియాపై గట్టి దెబ్బే పడింది. తాజాగా వెలుగు చూసిన ఇండియన్ రీడర్స్ షిప్ సర్వేలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల సర్క్యులేషన్ దారుణంగా పడిపోయాయి. అదే సమయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ మాత్రం కొంచెం పెరిగింది. సర్క్యులేషన్ పడిపోతున్నా మొత్తంమీద ఇప్పటికీ ఈనాడు తన టాప్ పొజిషన్ ను అయితే నిలబెట్టుకున్నది. హోలు మొత్తం మీద చూస్తే ఈనాడు దినపత్రిక సర్క్యులేషన్ 82 లక్షల నుండి 63 లక్షలకు పడిపోయింది. అదే […]
జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా, ఏమి చేసినా తప్పుగానే చూసేందుకు ఎల్లోమీడియా ఫిక్సయిపోయిందనే విషయానికి ఇదే నిదర్శనం. కరనా వైరస్ తీవ్రతకు సంబంధించి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని జగన్ ప్రధానమంత్రి వీడియా కాన్ఫరెన్సులో చెబితే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా విరుచుకుపడింది. తర్వాత ఐదు రోజులకు ఇదే విషయాన్ని కులపెద్ద చంద్రబాబునాయుడు ప్రధానికి సూచిస్తే మహాజ్ఞాని చెప్పినట్లుగా ప్రచారం చేసింది ఎల్లోమీడియా. ఇటువంటిదే తాజాగా మరో విషయం బయటపడింది. వ్యాక్సిన్ను కనుక్కునేంత […]
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లోమీడియా ఏ స్ధాయిలో రెచ్చిపోతోంది అనేందుకు ఓ తాజా ఉదాహరణ. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోమీడియా విపరీతంగా రెచ్చిపోతోంది. నిజానికి చంద్రబాబునాయుడు రక్షణే ధ్యేయంగా ఈ మీడియా రెచ్చిపోతోందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు కాబట్టి ఎల్లోమీడియా కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ మొత్తం దేశాన్నంతిటిని వణికించేస్తున్న మాట వాస్తవం. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు […]
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు , తెలుగు జర్నలిజంపై కరోనా వచ్చి పడింది. ఉద్యోగాల తొలగింపు ప్రారంభమైంది. ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు తప్ప మిగతా దినపత్రికలన్నీ వూరికే నామ్కే వాస్తే. ఇచ్చే జీతమేదో కరెక్ట్గా ఇచ్చే పత్రికలు ఈ మూడే. లాక్డౌన్తో పత్రికల సర్క్యులేషన్ తగ్గింది. యాడ్స్ అసల్లేవు . సాక్షికి మాత్రం వార్షికోత్సవం యాడ్స్ వస్తున్నాయి. అందరూ పేజీలు అనివార్యంగా తగ్గించారు. దాంతో సిబ్బంది కోతపై దృష్టి పెట్టారు. ఆంధ్రజ్యోతిలో అన్ని విభాగాల్లో కోత […]