ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన నిర్బంధం చేయడంతో ఈ చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది. పైగా ప్రతిపక్షాలు, తెలుగు భాషాభిమానులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు సైతం కేవలం రాజకీయం కోసమే ఈ అంశంలో తలదూర్చి చర్చను రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళుగా కదలిక లేని తెలుగు భాషాభిమానులు ఇప్పుడే పడక కుర్చీల్లో కదలిక తెచ్చుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నారు. […]
ఆంద్రప్రదేశ్లో రేపటితో 2019-20 విద్యా సంవత్సరం ముగుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే వార్షిక పరీక్షల నిర్వహణ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధ్యపడలేదు. కానీ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మే 3 వరకు సెలవులను పొడగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు, పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఒక సర్య్యూలర్ జారీ చేశారు. మే నెల 3వ […]
ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిస్థాయి అక్షర యుద్ధం జరుగుతోంది. మీడియా మొత్తం ఏకపక్షంగా అధికార పక్షంపై ప్రతిరోజూ, ప్రతినిత్యం యుద్ధం చేస్తోంది. మీడియా ప్రతిపక్ష పార్టీ తరపున యుద్ధం చేస్తోంది. మీడియా ఎందుకు ప్రతిపక్షాన్ని భుజాన వేసుకుని మోస్తోందో లేక అధికార పక్షంపై అక్షర యుద్ధం చేస్తోందో ప్రజలకు తెలుసు. అయినా యుద్ధం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగు మీడియా ఒక ప్రధాన వార్త ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు పలు దేశాలనుండి […]