దశాబ్దాలుగా రాజకీయనేపధ్యమున్న కుటుంబాలకు చెందిన వాళ్ళను కాదని జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడంటూ ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో రాసే కొత్తపలుకులో వేమూరి రాధాకృష్ణ తన బాధంతా వెళ్ళగక్కాడు. జగన్ ఎవరెవరిని పక్కనపెట్టాడు, ఎవరెవరిని ఆధిరిస్తున్నాడనే విషయంలో పెద్ద జాబితానే ఇచ్చాడు. రాధాకృష్ణ ఇచ్చిన జాబితాను పక్కన పెడితే అసలు కొత్తపలుకు బాధేమిటో అర్ధం కావటం లేదు. కుటుంబ నేపధ్యం కారణంగా దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలకు ప్రాధాన్యత ఇస్తే కొత్త వాళ్ళను ఎవరు ప్రోత్సహిస్తారని గోలచేస్తారు. సీనియర్ […]
వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి వచ్చే వారిలో అధిక శాతం మందిని ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే విధంగా ప్రశ్నలు అడిగి, వారు చెప్పే సమాధానాన్ని తనకు అనువుగా వాడుకుని ఎన్టీఆర్ ను పొగుడుతుంటారు. దాన్ని బట్టి ఆయన ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని చాలా మందికి అభిప్రాయం. ఎన్టీఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సినిమా క్లైమాక్స్ లో “కింద కోర్టు, పై కోర్టు, కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి …” అంటూ దద్దరిల్లిపోయే డైలాగ్ ఒకటుంటుంది. నిన్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి వర్ధంతి కదా, […]
మొత్తానికి ఇష్టమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడని ఎల్లోమీడియా అధిపతి రాధాకృష్ణ అంగీకరించాడు. ఈ విషయాన్ని అంగీకరించటానికి మనసు ఎంత బాధపడుతోందో తెలీదు. ఇంతకీ రాధాకృష్ణ అంగీకరించిన జగన్ గొప్పతనం ఏముంది ? తెలుగు ప్రజలపై తమదైన ముద్ర వేసిన వైఎస్సార్, చంద్రబాబునాయుడు, కేసియార్ కన్నా జగన్ చాలా తెలివైన వాడట. ఎన్టీయార్ రాజకీయం తెలియని నిష్కల్మషుడట. ముఖ్యమంత్రులుగా ఒక్కోరిది ఒక్కో స్టైల్ అయితే వీళ్ళందరినీ జగన్ మించిపోయాడని రాధాకృష్ణ అంగీకరించటమే విశేషం. ప్రతి […]
బహుశా కొత్తపలుకు రాయనారంభించాక ఇదే మొదటి సారి కేసీఆర్ పై భారీ స్థాయిలో ధిక్కార స్వరం వినిపించారు . అందుకు కారణాలు ఏవైనా సదరు వ్యాసాన్ని చదవడం ప్రారంభించాక సగటు ఆంధ్రా పాఠకుని మనసులో ఉదయించే తొలి ప్రశ్న . లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులకు యాభై శాతం జీతాల కోత విధించడం అనే విధానపరమైన నిర్ణయంలో పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కూడా కోత విధించడం కరెక్ట్ కాదు అని ఒక లోపం తెలంగాణాలో […]
ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఇప్పుడు ఏకపక్షంగానే ఉంది. మీడియా కేవలం కులం, రాజకీయం ప్రాతిపాదికగానే పనిచేస్తున్నాయి. చంద్రబాబు ఓటమిని తెలుగుదేశం నాయకులైనా దిగమింగుకోగలుగుతున్నారు కానీ మీడియా జీర్ణం చేసుకోలేకపోతోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవినుండి తప్పుకోవాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వెంటనే బాధ్యతలు చేపట్టాలి. అమరావతినే రాష్ట్ర రాజధానిగా ప్రకటించి రాష్ట్ర బడ్జెట్ యావత్తూ అమరావతిలోని ఖర్చు చేయాలి. ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మీడియాకు ఉన్న ఎజెండా. మీడియాకు, […]