దేశంలో అనేక నిరసనలకు కారణం అవుతున్న కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, సీఏఏపై చర్చించేందుకు కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని తలపెట్టింది. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా విపక్షాలు ఆఖరికి కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా షాకిచ్చాయి. ప్రస్తుతం దేశంలో సాగుతున్న అల్లర్లకు కారణమయిన ఎన్ఆర్సీ, సీఏఏపై చర్చించడానికి ముందుకు రావాలని విపక్షాలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాగా ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకుండా ప్రధాన విపక్ష పార్టీలు […]