తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్ నమోదైంది. అయితే వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ నేతలు హల్చల్ చేయడం ప్రారంభించారు. తిరుపతి రోడ్లపై పలు బస్సులను ఆపి.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పించి ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ నేతలు నానా యాగీ చేశారు. వందల కొద్దీ బయట వ్యక్తులను తీసుకొచ్చి […]