రాజకీయం నడపడంలో ఒక్కొక్కరిది ఒక్కో సై్టల్. విమర్శలకు ప్రతి విమర్శలు రాజకీయ పార్టీల మధ్య సర్వసాధారణం. అయితే ప్రత్యర్థి పార్టీ తరఫున ఎవరు మాట్లాడారు..? వారికి మన పార్టీ తరఫున ఎవరు కౌంటర్ ఇవ్వాలి..? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ అత్యంత శ్రద్ధ చూపేది. ముఖ్యంగా 2014 –19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల తరఫున ఎవరు మాట్లాడినా.. సదరు నేత కులం ఆధారంగా చేసుకుని టీడీపీలోని అదే సామాజికవర్గం నేత […]
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానిది విలక్షణమైన రాజకీయశైలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీ హయాయే నడుస్తోంది. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించడం సహజంగానే జరిగితుండేది. టీడీపీకి సహజ బలంగా పరిగణించే కమ్మ సామాజికవర్గం పట్టు ఈ నియోజకవర్గం, ముఖ్యంగా మండపేట పట్టణంపై ఎక్కువగా ఉండడంతో వారు లేదా వారి తరఫున పోటీలో నిలిచిన అభ్యర్ధులనే విజయం వరించేంది. దీంతో ఇతర పార్టీలు ఇక్కడ పట్టుకోసం అనేకానేక ప్రయత్నాలే […]
సాధారణ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి అధికారం చేజిక్కించుకున్న తర్వాత వైసీపీ నేతల్లో ఎక్కడా లేని ధీమా కనిపిస్తోంది. వరుసగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమకు తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగిస్తాయనే విశ్వాసం అనేకమందిలో కనిపిస్తోంది. అందుకు తోడుగా అధికారం కారణంగా దక్కిన దర్పం ప్రదర్శిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆ క్రమంలోనే నేతల మధ్య ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలతో పార్టీ పలుచనవుతున్న తీరుని గుర్తిస్తున్నట్టుగా కనిపించడం లేదు. వర్గపోరుతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య పెరుగుతున్న […]
మాజీ ఎమ్మెల్యే , సీనియర్ నేత తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి జరగడం సంచలనంగా మారింది. అది కూడా ఆయన సొంత నియోజకవర్గంలో జరగడంతో మరింత చర్చనీయాంశం అవుతోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలు మారినా గట్టి పట్టున్న నేతగా గుర్తింపు ఉన్న త్రిమూర్తులకు కార్యకర్తల సమక్షంలోనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం విశేషంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి, రామచంద్రాపురం ఎమ్మెల్యే సీహెచ్ వేణుతో కలిసి […]