2024 ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అన్న వాదనకు ఇప్పుడు బీహార్ గట్టి దెబ్బకొట్టింది. బీజేపీపై బీహార్ తిరుగుబాటు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. నిరాశల స్థానంలో ఆశలను పుట్టించింది. విపక్షానికో వ్యూహాన్ని చూపించింది. 2019 ఎన్నికల్లో BJP-JD(U) కూటమి బీహార్ ను ఊడ్చేసింది. 40 సీట్లలో 39 స్థానాలను గెల్చుకుంది. అందుకే బీజేపీకి అంతటి మెజార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్. అందుకే 2024 ఎన్నికల్లో, ఉత్తర భారతదేశం మినహా మిగిలిన చోట్ల 2019 ఎన్నికలనాటి హవా […]
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, బీహార్ లో పోయింది. బీహార్ అధికార JD(U)-BJP కూటమిలో అనేక సమస్యలపై రెండునెలలుగా గందరగోళం. జేడీయు చీలుతుందన్న ఆందోళనల మధ్య ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్ను కలుసుకుని తన రాజీనామా లేఖ ఇచ్చారు. ఇక బీజేపీతో తెగతెంపులైనట్లే. నితీష్ ఇలా బీజేపీని కాదనుకోవడం ఇది రెండోసారి. బీహార్కు ప్రత్యేక కేటగిరీ హోదాను నిరాకరించడం వంటి అంశాలపై రెండు నెలలుగా JD(U), BJP మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికితోడు జేడీయు […]
ఒకపక్క మహారాష్ట్ర కేబినెట్ కూర్పులో బీజేపీ తలమునకలైన వేళ, బీహార్ లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో తరహాలో నితీష్ కుమార్ పార్టీని చీల్చుతారన్న ఊహాగానాల మధ్య, కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. ఈసారి పైఎత్తు నితీష్ కుమార్ దే. నితీష్ కుమార్ బీహార్లో బిజెపితో పొత్తును వదలనుకున్నారు. అధికార JD(U)-BJP కూటమిలో గందరగోళం మధ్య, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహాన్ను కలవనున్నారు. ఇప్పటికే, పాట్నాలో జెడి(యు), ప్రతిపక్ష RJD తమ […]
బిహార్ అసెంబ్లీలో జరిగిన జరిగిన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీలోకి పోలీసులు వచ్చి శాసనసభ్యులను ఎడాపెడా లాక్ ఏలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో? ఎందుకు పోలీసులు అలా తీసుకెళ్తున్నారో అర్థం కాక చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బిహార్ లో జరిగిన సంఘటనలను ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్ ఖండించారు. బీహార్ అసెంబ్లీలో నితీష్ ప్రభుత్వం ఒక నెల చట్టం […]
బీహార్ నుండి కూలి పనుల కోసం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకు పోయిన తమ వారిని మానవత దృక్పథం తో ఆదుకోవాలని బీహార్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి విజ్నప్తి చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం సమీపంలోని లంకెలపాలెం, పరవాడలో ఎన్టీపీసీ లో బీహార్ కూలీలు చిక్కుకుపొయ్యారని తేజస్వి యాదవ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో తమ రాష్ట్రానికి చెందిన […]