ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో విధించిన లాక్ డౌన్ మూలంగా పారిశ్రామిక రంగం స్తంభించింది. వ్యాపార రంగంలో వస్తువుల ఉత్పత్తి, మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.దీనితో మీడియా సంస్థలకు వచ్చే వ్యాపార ప్రకటనలు ఆగిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఇప్పటికే చాలా మీడియా సంస్థలు తమ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులను తొలగించాయి. ఈ విపత్తు కాలంలో పత్రికను నడపటానికి సరైన ఆదాయ వనరులు లేక తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రభూమి నిలిచి పోయిన సంగతి తెలిసిందే. పలు జాతీయ దినపత్రికలను ప్రచురించే […]