కరోనా కారణంగా హైదరాబాద్లోని ఇంటికి, అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయంలో జరిగిన ఘటనను పరిశీలించేందుకంటూ ఆలయ పరిరక్షణ పేరుతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయనగరం వచ్చారు. ఇటీవల అంతర్వేదీ సహా పలు ప్రాంతాలలో దేవతా విగ్రహాల ధ్వంసం, దాడుల ఘటనలు జరిగాయి. అయితే ఆయా సందర్భాలలో రాని చంద్రబాబు ఇప్పుడు రావడం వెనుక కారణం […]