భారత్లో ఎన్నికల కొత్తేమీ కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలవడం అయినా.. ఓడిపోవడం అయినా రాజకీయ పార్టీలకు సంబంధించినవి. అయితే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు మునపటికి భిన్నం. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలే కాదు.. మరో బలమైన సమూహం కూడా పాల్గొంటోంది. వారే రైతులు. నూతనంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ […]
గత ఏడాది నవంబర్ 26వ తేదీన నూతనసాగు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు మొదలుపెట్టిన ఉద్యమం కీలక మలుపు తిరిగింది. గత నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత రెండు రోజులు ఉద్యమ తీవ్ర తగ్గినట్లు కనిపించినా.. భారతీయ కిసాన్ యూనియన్ నేత (బీకేయూ) రాకేష్ టికాయత్ రాకతో రైతు ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. మునుపటి కన్నా ఉద్యమ తీవ్రత […]