రాష్ట్రంలో ఉన్న ఒక వర్గం మీడియా అంతా కలిసి వై.సి.పిలో రెబల్ ఎం.పి గా ముద్రవేసిన రఘురామ కృష్ణం రాజు ఎట్టకేలకు తన భావం బయట పెట్టారు. గత నాలుగు రోజులుగా పార్టీ పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీ మారబోతున్నారని కధనాలు రాసిన మీడియాకు షాకిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఇసుక సమస్య పై జగన్ గారితో మాట్లాడానని ఆయన వెంటేనే పరిష్కార మార్గం దిశగా చర్యలు చేపట్టారని , సీయం జగన్ పరిపాలన […]
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతానంటు తనపై వస్తున్న వదంతులపై నర్సాపురం వై.సి.పి ఎంపీ రఘు రామ కృష్ణం రాజు స్పందించారు. వైసీపీలో తనకి సముచిత గౌరం వుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో తనకి అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పారు. సి.యం జగన్ సిఫార్స్ మేరకే కేవలం ఒక్కసారి ఎంపీగా గెలిచినా తనకి పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మెన్ పదవి వచ్చిందని స్పష్టం చేశారు. తాను గతంలో […]