ఇటీవలే ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ ప్రయివేట్ (పిపిపి) భాగస్వామ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 8 రైళ్లు తమ ప్రయాణికులను సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చలేకపోతే, ప్రయాణికులు డబ్బులు వాపస్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కొత్త విధానం ప్రకారం ముందు నిర్ధేశించిన సమయానికన్నా రైలు గంట ఆలస్యం అయితే 100 రూపాయలు, రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ ఆలస్యం అయితే 250 రూపాయలను ప్రతి ప్రయాణికుడికి రీ ఫండ్ చేస్తారు. ప్రయాణికులకు డబ్బులను రి ఫండ్ చేసే బాధ్యతను […]