వచ్చే అక్టోబర్-నవంబర్లలో ఎన్నికలు జరగబోయే బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన విమర్శలకు పదును పెడుతున్నాడు. బీహార్లో కరోనా వైరస్ నియంత్రణ కంటే అసెంబ్లీ ఎన్నికలే సీఎం నితీశ్కు ప్రధాన అజెండాగా ఉందని ఆరోపించాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు రోజుల పాటు నిర్వహించిన తన పార్టీ యొక్క డిజిటల్ సమావేశాన్ని నితీశ్ కుమార్ ముగించారు. ఇందులో భాగంగా ఆయన వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా క్రింది స్థాయి కార్యకర్తలతో సంభాషించాడు. […]
బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి చర్చించకుండా..ఎన్నికల గురించి చర్చ జరుగుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరిలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గతవారం నితీష్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మార్చి16 నుండి కరోనా వైరస్ సంక్షోభ నివారణ చర్యలను చేపట్టడంలో […]
కరోనా కట్టడికి దేశంలో 70 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా మాటల తూటాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ గణాంకాల వెల్లడించి మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. లాక్డౌన్ అమలు నుంచి అన్లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుంచి మే 31 మధ్య కరోనా మహమ్మారి పరిస్థితిని గణాంకాలతో సహా […]
దేశంలో ఎన్నికలు జరిగితే వ్యూహకర్తల హవా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలన్నీ వీరినే నమ్ముకుంటాయి. వీరి అడుగుజాడల్లోనే. కనుసన్నల్లోనే ఆయా పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్తాయి. ఎన్నికల వ్యూహకర్తల వ్యూహలు పలించిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల వ్యూహకర్తల వ్యవహరం మనేది 2014 ఎన్నికల సమయంలో బయటకు వచ్చింది. అంతకు ముందు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో చర్చకు రాలేదు. అప్పుడు సలహాదారుడు అనేవారు. ఇప్పుడు వ్యూహకర్త అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ […]
పీకే త్వరలోచట్టసభలకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నుంచి హామీ కూడా వచ్చింది ..ఏంటీ పీకే పవన్ కళ్యాణ్ చట్టసభలోకి వెళ్తున్నారా .??ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ..ఏ ముఖ్యమంత్రి?? జగనా ??కేసీఆరా ..ఎవరు..అదేనా మీ డవుట్ ..ఆగండి ..ఆగండి . మీరనుకుంటున్న పవన్ కళ్యాణ్ కాదు ..పీకే అంటే ప్రశాంత్ కిశోర్… రాజకీయా వ్యుకర్త, పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజయం వెనుక కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనున్నారు. గతంలో గుజరాత్ లో బిజెపి […]