కరోనా వైరస్ సృష్టించిన కల్లోలానికి సమర్థవంతగా అడ్డుకట్ట వేసిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్.. వైరస్ సోకిన బాధితులకు ఉచితంగా చికిత్సను అందించింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల మరణాల రేటుతోపాటు క్రమంగా పాజిటివ్ రేటు కూడా భారీగా తగ్గింది. రాష్ట్రంలో 8 లక్షలకు పైబడి ప్రజలు కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. వైరస్ తగ్గిన తర్వాత పలు అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితుత్తుల సమస్య, షుగర్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న […]