మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. పోలింగ్ బూత్లలో బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచీ 11 గంటల వరకు కూడా ఓటింగ్ ఒకే విధంగా జరుగుతోంది. మొదటి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 10 శాతం లోపు పోలింగ్ నమోదవగా.. తర్వాత […]